• May 21, 2025
  • 20 views
రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కాంగ్రెస్ మండలఅధ్యక్షులు

జనం న్యూస్ మే 21 భారతరత్న. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 34 వర్ధంతి వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంlo మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఈ…

  • May 21, 2025
  • 32 views
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

(జనం న్యూస్ మే 21.చంటి ) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో రైతు వేదికలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ రైతులకు పంటలు పండించడంలో ఉన్న…

  • May 21, 2025
  • 26 views
నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేత

మార్కుక్ మండల్( బి ఆర్ ఎస్) బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, మే 22 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన…

  • May 21, 2025
  • 19 views
22న జిల్లా మినీ మహానాడు వేదిక అడ్డు రోడ్డు

జనం న్యూస్ మే 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా మినీ మహానాడు, పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్ లో రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి…

  • May 21, 2025
  • 18 views
లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వి వి కే ఫంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల కార్యకర్తల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించినా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే…

  • May 21, 2025
  • 22 views
కార్మికులకు నష్టం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాలి

జనం న్యూస్ 21 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సురేశ్‌, AIFTU రాష్ట్ర నాయకుడు బెహరా శంక్షర్రావులు డిమాండ్‌ చేశారు. మంగళవారం…

  • May 21, 2025
  • 19 views
భక్తిశ్రద్ధలతో హనుమాన్ పూజ నిర్మించిన తీన్మార్ జయ్ దంపతులు

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు తీన్మార్ జయ్ హారిక దంపతులు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి భక్తిశ్రద్ధలతో పూజ చేసి…

  • May 21, 2025
  • 19 views
ASP మనోజ్ రామ్నాథ్ హెగ్డే ను కలసిన నందలూరు ఎన్డీఏ నాయకులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట ASP మనోజ్ రామ్నాథ్ హెగ్డే ని మర్యాద పూర్వకంగా కలిసిన NDA కూటమి నాయకులు హిమగిరి నాథ్,సయ్యద్ అమీర్,సర్పంచ్ రాము,కొట్టే శ్రీహరి,సురేష్ పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారత దేశం చేపట్టిన…

  • May 21, 2025
  • 22 views
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష

విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 21 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్లో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడుశ్రీకాకుళం జిల్లా గార మండలం, దీపావళి గ్రామానికి చెందిన ఉప్పెనవలస…

  • May 21, 2025
  • 18 views
సిరాజ్‌ బ్యాంక్‌ లావాదేవీలు, కాల్‌ డేటా సేకరణ

జనం న్యూస్ 21 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభుతిపరుడు సిరాజ్‌ కార్యకలాపాలపై NIA దర్యాప్తు కొనసాగుతోంది.రెండు రోజులుగా విజయనగరంలోనే ఉంటున్న NIA ఆఫీసర్లు… అతని కుటుంబ సభ్యులు, బ్యాంక్‌ లావాదేవీలు, సెల్‌ ఫోన్స్‌…

Social Media Auto Publish Powered By : XYZScripts.com