( జనం న్యూస్ 11 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలోని ఊరు చెరువు మత్తల అభివృద్ధి పనుల కోసం 33 లక్షల నిధులను చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఏప్రిల్…
భీమారం నవంబర్11( జనం న్యూస్ ) సమాజాభివృద్ధికి విద్య ప్రధానం భూమికానని ప్రతి నిరక్షరాశి అక్షర ధ్యానం సాధించి సాక్షరుడవ్వడo మాత్రమే సమాజం పురోగమిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో సెర్ప్…
జనం న్యూస్ నవంబర్ 10 కోదాడ తెలంగాణ క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం హైదరాబాద్ సచివాలయంలోని అజారుద్దీన్ కార్యాలయంలో ఆయనను…
జనంన్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సందర్భంగా నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం…
జనంన్యూస్. 10.నిజామాబాదు. ఈనెల 9వ తేదీన హైదరాబాద్ లొని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర టైక్వాండో పోటీలో నిర్వహించడం జరిగింది అందులో నిజామాబాద్ నిజాంబాద్ కి చెందిన ఆమె చూట్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులు తమ…
జనంన్యూస్.నిజామాబాద్, నవంబర్ 10. నిజామాబాదు.కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్ పల్లి లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని, కల్దుర్కిలో…
జనం న్యూస్ నవంబర్ 10 మునగాల సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సోమవారం మండల కేంద్రంలోని ఆకుపాముల లోని మాంటిస్సోరి పాఠశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలు,రోడ్డు ప్రమాదాల పైన,పోలీసు కళా బృందంతో…
జనం న్యూస్ నవంబర్ 10(కొత్తగూడెం నియోజకవర్గం) మహాకవి అందెశ్రీ మరణం పట్ల కొత్తగూడెం బార్ అసోసియేషన్ సోమవారం మధ్యాహ్నం సంతాపం ప్రకటించి నివాళులర్పించింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ తన మాటలు, పాటలు, కవితా సంపుటాల…
రుస్తుం ప్రఖ్యాత చిత్రకారులు జనం న్యూస్ ;నవంబర్10 సోమవారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ అస్తిత్వ కవి అందెశ్రీ మరణం తెలంగాణ కవితా సామ్రాజ్యానికి తీరనిలోటు, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా మలచి నిలిచిన ప్రజాకవి…
జుక్కల్ నవంబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో గుడాల్వర్ సవిత గారి ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ…