• August 16, 2025
  • 15 views
షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు

జనం న్యూస్ ఆగస్టు 17( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని తూజాల్ పూర్ గ్రామంలో వ్యవసాయపు బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ఎస్ ఎస్ 20 లో గల 63 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఓల్టేజి సమస్య…

  • August 16, 2025
  • 13 views
వైద్యం వికటించి మహిళా మృతి

జనం న్యూస్ ఆగస్టు(16) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ హాస్పిటల్ లో శుక్రవారం నాడు విజేత అనే మహిళకు శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్ అబార్షన్ చేయగా అధిక రక్తస్రావం కావడంతో శనివారం నాడు ఖమ్మంలోని హాస్పిటల్కు…

  • August 16, 2025
  • 11 views
చిన్న ఎక్లార ను సందర్శించిన ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు

మద్నూర్ ఆగస్టు 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం చిన్న ఎక్లారా గ్రామంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్ కు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపుకు గురైంది నీట మునిగిన ప్రాంతాలను ఈరోజు…

  • August 16, 2025
  • 15 views
ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న విద్యుత్ శాఖఏఈ శ్రీనివాసరావు

జనం న్యూస్,ఆగస్టు16, అచ్యుతాపురం: అచ్యుతాపురం విద్యుత్ శాఖలో విశేష ప్రతిభ చూపి ఉత్తమ సేవలుఅందించినందుకు గానూ భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మరియు హో మంత్రి అనిత చేతుల మీదగా అచ్యుతాపురం విద్యుత్…

  • August 16, 2025
  • 14 views
భగవాన్ శ్రీకృష్ణుని ఊరేగింపు ప్రారంభించిన బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఆగస్టు 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని 84 వ వార్డు గొల్లవీధిలో యాదవ సంక్షేమ సంఘం నాయకులు బోడి వెంకటరావు కృష్ణుని విగ్రహాన్ని పుర వీధుల్లో ఊరేగించడానికి ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని మాజీ శాసన…

  • August 16, 2025
  • 18 views
వాజ్పేయి సేవలు మహోన్నతం

జనం న్యూస్ ఆగస్టు 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటరీ కాట్రేనికోన మండలం చెయ్యరు లో మండల అధ్యక్షుడు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్లాదిమందికి మార్గదర్శి…

  • August 16, 2025
  • 15 views
సోయాబీన్ నీటి మునిగిన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

మద్నూర్ ఆగస్టు 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లో వరుసగా కురుస్తున్న వర్షానికి సోయాబీన్ పంట నీట మునగడం జరిగింది , ఈరోజు చిన్న ఎక్లారా, అంతాపూర్, మరియు దన్నుర్ గ్రామాలలో మండల వ్యవసాయ…

  • August 16, 2025
  • 13 views
గొర్రె ప్రాణాలు కాపాడిన పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య

జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- గొర్రె గర్భంలో చనిపోయిన పిల్లను బయటకు తీసి,ఒక రైతుకు చెందిన గొర్రె ప్రాణాలను కోదాడ పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య గొర్రె ప్రాణాలను కాపాడారు. మునగాల మండలం నరసింహపురం…

  • August 16, 2025
  • 24 views
ఆగస్టు18 నుండివిద్యుత్ సరఫరాలో అంతరాయం

జనం న్యూస్,ఆగస్టు16,అచ్యుతాపురం: 220 కెవి బ్రాండిక్స్ సబ్ స్టేషన్ లో 100 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ -2కి సంబంధించిన సీఅండ్ఆర్ పాతపానల్స్ స్థానంలో కొత్త పానల్స్ అమర్చే పనులు ఆగస్టు18 ఉదయం 8 గంటల నుంచి 20 వ తేదీ సాయంత్రం…

  • August 16, 2025
  • 17 views
గుమ్మిర్యాల రోడ్డు పైన ప్రవహించేది తీగల వాగు కాదు, వర్షపు నీరు

జనం న్యూస్ ఆగస్టు 16:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో రెండు రోజుల నుండి ఎడతెరిపి వర్షాల కారణం గా రోడ్డ పైన గుంతలు ఏర్పడి వాగు లాగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ర్పడింది. పాదాచారులకు, , ద్విచక్ర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com