స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
జనం న్యూస్ న్యూస్, సెప్టెంబర్ 19, అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా,పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు పూడిమడక గ్రామ సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం నూతనంగా…
జిల్లా లో హిందూ దేవాలయాలపై రక్షణ కరువు
జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నేడు జోగులాంబ గద్వాల జిల్లా లో ఉప్పల వినాయకుని గుడిపై దాడి ఈ మధ్య కాలంలో జిల్లా లో నగర్ దొడ్డి,…
మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కొత్వలా రంగయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్…
నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం.
జనం న్యూస్ 19సెప్టెంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుండి శాస్త్రవేత్తలు సుమలత మరియు రామకృష్ణ ఐతుపల్లిలోని వరి నీ సందర్శించడం జరిగింది. వరిలో తీసుకోవాల్సిన…
9,10,హజరత్ అబ్దుల్ ఖాదర్ నాగిరెడ్డిపల్లి ఉరుసు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నాగిరెడ్డిపల్లె జండామాను వీధి లోని హాజరత్ అబ్దుల్ ఖాదర్ జీలని (మాబు సుభాహని) ఉర్దూ గ్యార్మీ మాసము సందర్భంగా 9/10/2025 గంధము, 10/10/2025 జండా మహోత్సవం చేయవలెనని జండమాను వీధి ముస్లిమ్ సోదరుల మాబు…
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన మహాత్మ జ్యోతి భాఫులే స్కూలు నందలూరు విద్యార్థినులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు విద్యార్థినులు కడప స్పోర్ట్స్ స్కూల్ మరియు పులివెందులలో స్కూల్…
స్త్రీలు ఆరోగ్యం గా ఉంటేనే దేశం ఆరోగ్యం గా ఉంటుంది: చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు
జనం న్యూస్**ఎన్టీఆర్ జిల్లా* *ఇబ్రహీంపట్నం మండలం**సెప్టెంబర్ 17**స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు.కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కొత్త గేట్, ఖిల్లా రోడ్ ప్రభుత్వ…
ఏర్గట్లలో వైభవముగా జగత్ సృష్టికారుని జయంతి మహోత్సవం
జనం న్యూస్ సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, “భూమి, జలం, అగ్ని, గాలి, బ్రహ్మ, విష్ణు, శివుడు, నక్షత్రాలు…
లంబాడీల జోలికొస్తే ఊరుకోం పట్టణంలో ఆత్మగౌరవ ర్యాలీ
జనం న్యూస్, తేదీ.15-9-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీపాల్వంచ మండలం లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడి ఆత్మగౌరవ ర్యాలీకి పాల్వంచ మండలం టౌన్ నుండి పెద్ద ఎత్తున లంబాడ సోదరులు మహిళలు పాల్గొన్నారు బంజారా సోదరులు పాల్వంచ కాలనీ గేటు…
మిరాయ్ హిట్ తో పూజలు
జనం న్యూస్ సెప్టెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లి ఆలయ అర్చకులు సినీనటుడు పుష్ప సురేష్ శర్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి దుశ్శాలువా కప్పి ఆయన్ని అభినందించారు తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో…