ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ కార్యక్రమము.
గుడిపల్లి మండలం కేంద్రం లోని నివాసితులైన భూతం మాధవీ w/o అచ్చలు ఇంటికి భూమి పూజ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నవీన్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానపాటి రామలింగం,జగన్మోహన్ రెడ్డి,చంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి,రుక్మారెడ్డి,సుధాకర్ రెడ్డి,వేంకట స్వామి, వెంకటయ్య,…
బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి సిగ్గులేదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సోయిలేదు…
జనం న్యూస్ 28 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం) గోదావరి పరివాహక ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలి బీఎస్పీకి ప్రజలు అధికారం ఇవ్వడం ద్వారానే గోదావరి పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు…
కాలం మారిన గ్రామాల్లో మారని సాంప్రదాయం
నాగుల పంచమికి, తమ అక్క చెల్లెళ్లకు, తోబుట్టువులకు ప్రత్యేక బహుమతులు జనం న్యూస్,జులై 28,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గ్రామాలలో తమ తోబుట్టువులకు నాగుల పంచమి పండగ సందర్భంగా ప్రత్యేక బహుమతులను అందిస్తున్నారు.జీవిత శైలి ఎన్ని మార్పులు చెందినా,ఆధునికత…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్స్, బ్యాగుల పంపిణీ
జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల (గొల్లపల్లి) గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యులు వైనాల రాజేందర్ సోమవారం ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగులను…
కొత్త రేషన్ కార్డుల పంపిణీ…
బిచ్కుంద జూలై 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మికాంతారావు ఆదేశానుసారంగాప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంలో భాగంగా మున్సిపల్ అధికారులతో పాటు సోమవారం రోజు బిచ్కుంద మున్సిపల్ టౌన్ రేషన్…
పత్తి,పెసర మరియు సోయాబీన్ పంటల పరిశీలన…
జుక్కల్ జులై 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహమ్మదాబాద్ గ్రామంలో సోమవారం నాడు క్షేత్రస్థాయిలో సాగు అవుతున్న పత్తి,పెసర మరియు సోయాబీన్ పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతులకు తగు సలహాలు,సూచనలు ఇవ్వడం…
మంజీరా నదిలో శ్రీ రామలింగేశ్వర స్వామికి జలాభిషేకం
జనం న్యూస్ జూలై 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామిని మంజీరా నదిలో మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామికి మంజీరా…
గుమ్మిర్యాలగ్రామములో రోడ్డుపైన ఊట బావి కాదు-గుంతలు ఏర్పడి నిల్చిన నీరు
జనం న్యూస్ జూలై 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామ ప్రధాన రహదారిపై గతంలో చిన్న గుంత పడింది ఆది ఇప్పుడు భారీ వర్షాల కారణంగా పెద్ద గుంతలు ఏర్పడి, రోడ్డు పూర్తిగా నాశనమైంది. ఫలితంగా గ్రామస్థులకు అనేక ఇబ్బందులు…
ఏలూరు సమావేశంలో పాల్గొన్న యూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండేల బాబీ తదితరులు…
జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి ఏలూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమావేశంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ఐజేయు నాయకులు సోమ సుందరం,…
నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుద్దాం..!
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.. జనంన్యూస్.నిజామాబాద్, జూలై 28. నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుద్దామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతీనగర్ లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,…