• July 28, 2025
  • 21 views
ఈవ్ టీసింగ్, సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన సదస్సు

జనం న్యూస్ జులై 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్, ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్రంజన్ ఆదేశాల మేరకు, షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వాంకిడి మండలం…

  • July 28, 2025
  • 19 views
సిద్దిపేట ఆగస్టు 13 వరకు ఓపెన్ అడ్మిషన్లు

. జనం న్యూస్ ;28 జూలై సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్ పొందడానికి ఆగస్టు 13 కడువు పెంచినట్లు సిద్దిపేట జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ శ్రద్ధానందం తెలిపారు .…

  • July 28, 2025
  • 23 views
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి

జనం న్యూస్ జులై 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు, 10 నెలల కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని వెంటనే వంటకు అవసరమైన గ్యాస్ ను ప్రతి…

  • July 28, 2025
  • 18 views
కవయిత్రి ఎడ్ల లక్ష్మికి సన్మానం

జనం న్యూస్:28 జులై సోమవారం; సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; మహారాష్ట్ర ప్రభుత్వం ప్రథమ భాష తెలుగులో ఒకటో తరగతి గాను అచ్చుల పాట సిద్దిపేట జిల్లాకు చెందిన ఎడ్ల లక్ష్మీ రాసిన గేయం ప్రచురితం కావడం పట్ల సిద్దిపేట…

  • July 28, 2025
  • 27 views
శ్రీ వాణి సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో కవి సమ్మేళన, పుస్తకావిష్కరణ మహోత్సవము

. జనం న్యూస్;28 జులై సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఈరోజు శ్రీవాణి సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ, కవి సమ్మేళనం కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు పెందట వెంకటేశ్వర్లు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. తను…

  • July 28, 2025
  • 21 views
కూకట్పల్లి వివేకానంద నగర్ లోని గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరికెపుడి గాంధీ

జనం న్యూస్ జూలై 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు గీతాంజలి ఒలంపియాడ్…

  • July 28, 2025
  • 19 views
క్షిపణి దాడులకు దీటైన నిర్మాణ పద్ధతులపై గెస్ట్ లెక్చర్

శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో డా. టి. సుమన్ కుమార్ గారి ప్రబోధన జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో…

  • July 28, 2025
  • 18 views
ఆదర్శ లో అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సంబరాలు

జనం న్యూస్ జూలై 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ , ఏ ఊరు ఏంటి వరాలను నేడు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా కొత్తపల్లి ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందు మూడు రోజుల వర్క్ షాప్ ను…

  • July 28, 2025
  • 13 views
శ్రీ పశుపతినాథ్ శివాలయంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ..

కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవం పశుపతినాథుడు శ్రావణప్రథమ సోమవారం ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి. జనం న్యూస్ 28 జులై 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామం శ్రీ…

  • July 28, 2025
  • 12 views
ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ కార్యక్రమము.

గుడిపల్లి మండలం కేంద్రం లోని నివాసితులైన భూతం మాధవీ w/o అచ్చలు ఇంటికి భూమి పూజ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నవీన్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానపాటి రామలింగం,జగన్మోహన్ రెడ్డి,చంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి,రుక్మారెడ్డి,సుధాకర్ రెడ్డి,వేంకట స్వామి, వెంకటయ్య,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com