బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా
జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బ్యాంకు ఉద్యోగులుతమ డిమాండ్లను నెరవేర్చా లంటూ మార్చి 24, 25 తేదీల్లో ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యూఎఫ్ బీయూ, సమ్మె…
ఫౌండేషనల్ లీటరసీ అండ్ నుమరసీ ని బలోపేతం చేయడం లో కృత్రిమ మేధా (ఏఐ) ని ఉపయోగం
జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ( ఎం పి యు పి ఎస్) అంగడికిష్టాపూర్ పాఠశాలలో Strengthening అఫ్ ప్లాన్ యూసింగ్ ఏఐ టూల్స్, కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా (…
క్షేత్రస్థాయిలో వరి పరిశీలన..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలములో నిన్న కురిసిన వడగండ్ల వాన వల్ల మండలములో వరి పంట నష్టం వాటిల్లడం జరిగినది. మండలంలోని కొండూర్,చిన్న వాల్గొట్, సిరికొండ, చిమాన్ పల్లి గ్రామాలలో వరి పంట నష్టం సుమారు…
రాపోలు గ్రామంలో చలివేంద్ర ని ఏర్పాటుచేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండు వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాకేష్.
జనం న్యూస్ 22 మార్చి వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో చలివేంద్ర కార్యక్రమాన్ని ఉమ్మడి గండేడ్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్ర త్రాగునీరు ప్రారంభించడం జరిగింది. రాపోలు గ్రామ…
పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
జనం న్యూస్ మార్చ్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండలంలోని సోమక్కపేట గ్రామంలో సహాయ వ్యవసాయ సంచాలకులు పుణ్యవతి వరి పొలాలను సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం వరి…
దోషులకు శిక్ష పడడంలో బాధ్యతగా వ్యవహరించాలి
కన్వెన్షన్ శాతం పెంచాలి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్,మార్చ్ 23 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ) నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యా యం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి…
భగత్ సింగ్ వర్ధంతి సభలను.మతోన్మాదానికి వ్యతిరేకంగా జరుపండి..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.) జిల్లా నాయకులు మల్కి. లింబాద్రి. పిలుపు యువకిశోరం సర్దార్ షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సభలను, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరుపాలని అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.)…
ఉద్యమాలను అణిచి వేస్తె ఉప్పెనల పైకి వస్తాము..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. పోలీసుల అరెస్టులను చేదించుకొని చలో హైదరాబాద్ కు తరలి వెళ్లిన టియూసీఐ నాయకులు ఉద్యమాలను అణిచివేస్తే మరింత ప్రతిఘతీస్తాం. ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలి అని, ఈ…
నిజాయితీని చాటిన మమత ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఐ.టి. సెల్..
జనం న్యూస్ మార్చి 22 సంగారెడ్డి జిల్లా మమత ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఐ.టి. సెల్, సంగారెడ్డి జిల్లా, లంచ్ విరామంలో ఇంటికి వెళుతుండగా ఐ.టి.ఐ బస్ స్టాండ్ వద్ద ఒక ఫోన్ కనిపించింది. టెక్నికల్ సపోర్ట్ తో అట్టి ఫోన్…