అక్కంపల్లి రిజర్వాయర్ లో ముంపుకు కి గురి అయిన ఎస్ సి లకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలి.
పీఏ పల్లి/ఏఎమ్ఆర్పి ప్రాజెక్టు అక్కంపల్లి రిజర్వాయర్ ముంపుకు గురై ఎన్టీఆర్ కాలనీ గుడిసె వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ మీ ఇల్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వం డిమాండ్ చేశార పీఏ పల్లి…
అక్రమణలు కప్పికొనేందుకే వైకాపాపై గోవిందరాజులు ఆరోపణలు` మండల వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజం
జనం న్యూస్ జులై 30 కోటబొమ్మాళి మండలం : రాష్ట్ర టిడిపి కార్యదర్శి, కళింగ కోమటి సంఘం రాష్ట్ర అద్యక్షుడు బోయిన గోవిందరాజులు చేసిన అక్రమణలు కప్పికొనేందుకే వైకాపా పై ఆరోపణలు చేశారని కోటబొమ్మాళికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కాళ్ళ సంజీవరావు,…
ఇండస్ట్రీయల్ పార్కు అభివృద్ధి కోసం 166 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపు పై ఫిర్యాదు
జనం న్యూస్,జూలై30, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీలో పూడిమడక గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 113-పార్టులో 45.48 ఎకరాలు,139- పార్టులో 120.67 ఎకరాలు మొత్తంగా 166.15 ఎకరాలు భూమిలును ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్కు అభివృద్ధి కోసం కేటాయించి, భూ బధలాయింపు…
ఆదివాసి నాయకపోడు మండల అధ్యక్షునిగా రొడ్డ శ్రీనివాస్
(జనం న్యూస్ 30 జూలై భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని బుధవారం రోజున ఆదివాసి నాయక పోడు సంఘం కుల సంఘం ఎన్నికలు బుధవారం రోజున జిల్లా ఉపాధ్యక్షులు తైనేని రవి నేతృత్వంలో నిర్వహించారు.…
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జన సమీకరణ చేసినా, పోలీసు వారి ఆంక్షలు ఉల్లంఘించినా వారిపై చర్యలు– కందుకూరు సీఐ వెంకటేశ్వరరావు
కందుకూరు సర్కిల్ : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా నెల్లూరు పోలీస్ వారు విధించిన ఆంక్షలను,ఉల్లంఘించిన వారి పై చర్యలు తప్పవని , కందుకూరు CI యపరిచినారు31.07.2025వ తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్…
పాములు మనుషులను చూసి భయపడతాయి స్నేక్ స్కేచర్ వర్మ
జనం న్యూస్ జూలై 30 అమలాపురం అమలాపురం ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశము అమలాపురం మెయిన్ రోడ్డు నందు గల శ్రీ వాసవి ఫంక్షన్ హాల్ నందు బుధవారం మధ్యాహ్నం జరిగింది ఈ సందర్భంగా సంఘ సేవా కార్యక్రమాలతో…
ఘనం జి ఏ పాస్టర్ల ఫెలోషిప్ ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ జూలై 30 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ముమ్మిడివరం రీజియన్ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం సోమవారం కాట్రేనికొనలోని బుంగ డేవిడ్ జ్యోతి చర్చిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బిషప్…
దోమల నివారణ మందు పిచికారీ
జనం న్యూస్ జూలై 30 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కందికుప్ప గ్రామ పంచాయతీ శివారు జమ్మి చెరువులో మంగళవారం మలేరియా దోమల నివారణ మందును వైద్య సిబ్బంది ప్రతి ఇంటిలోనూ పిచికారీ…
మద్నూర్ మండల కేంద్రంలో హాస్పిటల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్…
మద్నూర్ జులై 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు సందర్శించారు. అనంతరం హండే కేలూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు.…
.మనోధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే గండ్ర….
జనం న్యూస్ జులై 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గం, గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు అబ్బు కుమార్ రెడ్డి కిడ్నీ నొప్పితో బాధపడుతూ, ఆపరేషన్ చేయించుకున్న హన్మకొండ అజార హాస్పిటల్ నందు…