సుమారు 5 సంవత్సరాలు మృత్యువుతో పోరాడి ఓడిన మజ్జి ప్రణీత్ బాబు….. జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను గారికి పుత్రవియోగం…
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త అయిన శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి ద్వితీయ పుత్రుడు మజ్జి ప్రణీత్ బాబు…
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్, మార్చ్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మన్నే వెంకటయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని…
పోతిరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థి కి కలెక్టర్ ప్రశంస
జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం (మార్చ్ 20) సందర్భంగా జీవ వైవిద్యంలో భాగంగా పిచ్చుకల సంరక్షణ కోసం విద్యార్థులకు చిత్రలేఖనం పిచ్చుక గూడు నిర్మాణం (నెస్ట్ మేకింగ్)…
కాంగ్రెస్ పార్టీ కీ కార్యకర్తలు వెన్నుముక లాంటి వారు
మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి కార్యకర్తల కృషి చాలా అవసరం.. గ్రామ కమిటీ ఎన్నికలు.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్..వీణవంక మండలం వీణవంక గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఒరేం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా…
6,వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలు చేపడుతున్న
ఎస్సీ వర్గీకరణచేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 ఉద్యోగ నియమాకాలను నిలుపుదల చేయాలి” జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2,…
గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి హామీతో సమ్మె తాత్కాలిక విరమణ
జనం న్యూస్ మార్చ్ ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన హాస్టల్స్ డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్…
ఆన్లైన్ బెట్టింగ్ , గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు-
బెట్టింగ్ లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మోసపూరిత ప్రకటనలు, నమ్మి సందేశాలు సందేశాలు ఇతర వివరాలు పంపవద్దు ఆన్లైన్లో డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు- జిల్లా ఎస్పీ జనం న్యూస్ మార్చ్18 ఆసిఫాబాద్ జిల్లా…
ఏ.ఐ. ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో 20 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు రామగుండం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్ , మార్చి- 19, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి…
వ్యక్తిత్వ వికాసం పై పాఠశాల విద్యార్థులకు అవగాహన
జనం న్యూస్ మార్చ్ 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లా బెజ్జర్ మండల కేంద్రంలోని కస్తూరిభ గాంధీ బాలికల విద్యాలయం లో 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు మంగళవారం రోజున వ్యక్తిత్వ వికాసం పై అవగాహనా సదస్సు…
విద్యుత్ సరఫరాలో అంతరాయం
జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీ మునగాల మండల పరిధిలోని రేపాల సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు రేపాల సబ్ స్టేషన్ పరిధిలో…