టియుడబ్ల్యుజే(ఐజేయు) జర్నలిస్టుల సభ్యత్వ నమోదు ప్రారంభం.
జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:- ఎస్కే ఖాదర్ బాబా (జనం న్యూస్)మార్చి18 కల్లూరు మండల రిపోర్టర్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టియుడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎస్కే…
నూతన ఆలోచన మహిళలకు బీడీల పోటీ..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. స్వతంత్ర సమరయోధుడు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ 94వ స్మారక క్రీడా పోటీల్లో భాగంగా ఈరోజు ధర్పల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులకు పోటీ నిర్వహించడం జరిగింది 10 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ బీడీలు చుట్టుతారో…
తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం
పయనించే సూర్యుడు మార్చి 18 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థా నం బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు అనుమ తించాలని…
స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ అధ్యక్షుడు వినోద్ యాదవ్
జనం న్యూస్ మార్చి 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీకి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన…
ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వేగవంతంగా చేపిస్తున్న ప్రణవ్ బాబు
మర్రిపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్.. జనం న్యూస్ // మార్చ్ // 18 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వేగవంతన్గా…
యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యూసుఫ్ లల్లూ పై దాడి
జనం న్యూస్, మార్చి 19 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) కమాన్ పూర్ మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీకి చెందిన యూసుఫ్ (లల్లు) ను కొద్ది రోజుల క్రితం కృష్ణమూర్తి మరియు గట్టయ్య బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో…
రేపు పద్యకవి సమ్మేళనం
జనం న్యూస్ :18 మార్చ్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సిద్దిపేట పట్టణంలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ మాసోత్సవాలలో భాగంగా 19 ఫిబ్రవరి బుధవారం రోజున రేపు ఉగాది సందర్భంగా పద్యకవి సమ్మేళనం కలదని ఆలయ నిర్వాహకులు…
సరస్వతీ శిశు మందిర్ లో కోటి తలంబ్రాల దీక్ష
రామకోటి రామరాజు చేపట్టిన కోటి తలంబ్రాల దీక్ష అమోఘం సరస్వతీ శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్ హరిణి జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల దేవస్థాన కోటి తలంబ్రాల దీక్ష మంగళవారం…
చివరి ఆయకట్టు మంథని వరకు సాగునీరు చేరేలా చర్యలు- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఆసుపత్రి మరమ్మత్తు పనులు సకాలంలో పూర్తి చేయాలి తబితం ఆశ్రమ భవన నిర్మాణ పనులకు తిపాదనలు సమర్పించాలి బాల సదనం పిల్లలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలి*lరామగుండం, పెద్దపల్లి లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్ ,మార్చి- 19,…