గండ్రపల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరణించిన కుటుంబానికి చేయూత
గొప్ప మనసును చాటుకున్న గండ్రపల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు గాదె ప్రభాకర్.. జనం న్యూస్ // మార్చ్ // 18 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామం లో గండ్రపల్లి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఊరికి……
పాత్రికేయుడు రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన సబ్బని వెంకట్
జనం న్యూస్ // మార్చ్ // 18 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన, దొడ్డే రాజేంద్రప్రసాద్, ( పాత్రికేయుడు ) యొక్క తండ్రి దొడ్డే నరసయ్య, ఇటీవల మృతి చెందారు. సామాజికవేత్త జెన్పాక్ట్…
ప్రజ్ఞ హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
జనం న్యూస్ మార్చి 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని ప్రజ్ఞ హైస్కూల్లో సోమవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు…
పేరూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు
క్షయ మహమ్మారి నుంచి బయటపడాలి వైద్య అధికారి మార్చి 17 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోనిపేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, సోమవారం ములుగు జిల్లా డి ఎం హెచ్ ఓ మరియు టిబి ప్రోగ్రాం…
శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో
పుల్లూరు బండ త్రికుటేశ్వరాలయంలో కోటి తలంబ్రాల దీక్ష రామకోటి రామరాజు కృషికి ఘన సన్మానం జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల దేవస్థాన సీతారాముల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించాలని…
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రజా సమస్యల సాధనకై సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో మునగాల మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది అనంతరం మునగాలలో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను…
సీపీఎం నాయకుల ధర్నా..
జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం నడిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం పోరుబాట సర్వేలో గుర్తించిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేపట్టి అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం…
కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల బాలికల ప్రతిభ
జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం విజయవాడలో వైఎంకే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి కప్ కరాటే నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో నడిగూడెం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ చింతలపాటి…
ఇళ్లు కూల్చకుండా రోడ్డు నిర్మించాలని వినతి
జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం నడిగూడెం మండలం లోని కాగిత రామచంద్రాపురంలో ఇళ్లు కూల్చుకుండా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాంబాబుకు కాగిత రామచంద్రాపురం గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. డబుల్ రోడ్డు…
లక్ష్యం వైపు గురిపెట్టి విజయాన్ని చేరుకోండి: ఎంఈవో
జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం విద్యార్థులు లక్ష్యం వైపు గురిపెట్టి విజయతీరాలకు చేరుకోవాలని నడిగూడెం మండల విద్యాధికారి బి.ఉపేందర్ రావు అన్నారు. సోమవారం మండలంలోని రామాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలో వీడ్కోలు…