మార్కాపురం: యువకుడు అదృశ్యం
మార్కాపురం ప్రతినిధి, జులై 05 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందిన చట్ల క్లీమ్స్ స్టోన్ (22) అని యువకుడు ఈనెల 3వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. యువకుడికి ఆరోగ్యం…
ఘనంగా బోనాల పండుగ
జనం న్యూస్ జూలై 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం కేంద్రంలో ముదిరాజ్ మత్స్య సహకార సంఘ ఆధ్వర్యంలో,శనివారం పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ముదిరాజ్ కులస్తులు అమ్మవారికి,పంచామృతాలతో అభిషేకము మరియు మహిళ భక్తులచే ధూప దీప నైవేద్యం,…
ప్రొఫెసర్ కోదండరాం తో ఒక ప్రయోజనభరితమైన సేవా యాత్ర”
సామాజిక కార్యకర్త కందిబండ సురేష్ జనం న్యూస్ జూలై 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గత నాలుగు సంవత్సరాలుగా, తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రొఫెసర్ ఎం. కోదండరాం తో దగ్గరగా పనిచేసే అరుదైన అవకాశం నాకు లభించిందిని మునగాల మండల…
గుర్రాలగొందిలో అలరించిన అష్టావధానం
జనం న్యూస్ ;5జూలై శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట జిల్లాలోని గుర్రాలగొంది గ్రామంలోని అభయాంజనేయ దేవస్థాన అన్నదాన భవనంలో శనివారం కవయిత్రి మంచినీళ్ల సరస్వతి రామశర్మచే అవధానం జరిగింది. ప్రాశ్నికులు అడిగిన అంశాలపై వివిధ ఛందస్సులలో పద్యాలు అందించి, అలరించారు.…
కేంద్రీయ విద్యాలయం కోసం భవన నిర్మాణానికి స్థలం పరిశీలించిన అధికారులు
మద్నూర్ జూలై 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం భవన నిర్మాణం చేసేందుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర కమిషనర్…
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హోంమంత్రికి వినతి
మరణ ధ్రువపత్రం వెంటనే ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి జనం న్యూస్,జూలై 05,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమాడక గ్రామం కొండపాలెంకు చెందిన చోడిపల్లి ఎర్రయ్య అనే మత్స్యకారుడు తోటి మత్స్యకారులతో కలిసి జూలై 2న చేపల వేట వెళ్ళాడు.యర్రయ్య…
ఆర్ఎంపి క్లినిక్లను తనిఖీ చేసిన డాక్టర్ అజిత్ రెడ్డి
జనం న్యూస్ జులై 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు డా.ఎల్లాల అంజిత్ రెడ్డి మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో మెట్టుపల్లి పట్టణ పరిధిలోని పలు ఆర్ఎంపీల క్లినిక్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్…
మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎ ఎస్పీ చిత్తరంజన్
జనం న్యూస్ జులై 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో మహిళలకు టైలరింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో ఆర్థిక పరిపుష్టి కల్పించడమే వసుధ స్వచ్చంధ సేవా సంస్థ లక్ష్యమని సేవా సంస్థ…
కార్మికుల మెడల మీద వేలాడే కత్తులే నాలుగు లేబర్ కోడ్ లు—షేక్ సుభహన్ IFTU జిల్లా అధ్యక్షులు
జులై 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి–భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూలై 05 : భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ యఫ్ టి యు) ఏన్కూరు మండలం ముఖ్య కార్యకర్తల…
సొంతశాఖ నుంచి ఆసుపత్రికి నిధులు కేటాయించలేని అసమర్థుల్ని భరించలేకే ప్రజలు తిరస్కరించారు ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 5 రిపోర్టర్ సలికినీడి నాగు గతంలో వైద్యారోగ్యమంత్రిగా పనిచేసిన మాజీ అవినీతిమంత్రి ఆసుపత్రికి రూపాయి కేటాయించలేదు : ప్రత్తిపాటి చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రి అభివృద్ధికి 2014-19లో టీడీపీ ప్రభుత్వం రూ.15 కోట్లు…