• July 5, 2025
  • 23 views
శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

జనం న్యూస్,జూలై 05,అచ్యుతాపురం: మండలం లోని హరిపాలెం-అందలాపల్లి లో వెలసి ఉన్న శ్రీ పద్మావతి, అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 18వ వార్షికోత్సవం సంధర్బంగా “సమరసతా సేవా ఫౌండేషన్”ఎలమంచిలి సబ్ డివిజన్ సభ్యులు బివి రమణ,కొల్లి అప్పారావు ప్రత్యేక పూజలు…

  • July 5, 2025
  • 24 views
9 కేజీల గంజాయి స్వాధీనంనలుగురు యువకుల అరెస్ట్

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద తొమ్మిది కిలోల గంజాయిని ఐ పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను అరెస్టు చేశారు.దీనికి సంబంధించి ముమ్మిడివరం సిఐ…

  • July 5, 2025
  • 22 views
కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ. …

జుక్కల్ జులై 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగుల్గామ్ గ్రామము లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రావర్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్”(రైతు నమోదు)…

  • July 5, 2025
  • 21 views
పేదలపై బారాలు మోపే విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై రిపోర్టర్ సలికినీడి నాగు వామ‌ప‌క్షాలు, ప్ర‌జా సంఘాల నిర‌స‌న‌ చిల‌క‌లూరిపేట‌ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే విద్యుత్ స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంద‌ని వామప‌క్షాలు,…

  • July 5, 2025
  • 19 views
పేదరికం లేని సమాజం కోసమే ముఖ్యమంత్రి పీ-4కు శ్రీకారం చుట్టారు ప్రత్తిపాటి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 5 రిపోర్టర్ సలికినీడి నాగు గ్రామాలకు చెందిన ఎన్నారైలతో స్థానిక నాయకులు సమన్వయం చేసుకొని, పీ-4ను విజయవంతం చేయాలి :ప్రత్తిపాటి. 9,800 బంగారుకుటుంబాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు, నాయకులు పనిచేయాలి…

  • July 5, 2025
  • 27 views
కాట్రేని కొన ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన మండలంలో కాట్రేనికోన గ్రామం నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి గత…

  • July 5, 2025
  • 32 views
బట్టాపూర్ లో కరెంట్ షాక్ తో గేదె మృతి*

జనం న్యూస్ జూలై 04:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామానికి చెందిన కూతురు ఆశన్న కు చెందిన గర్భంతో ఉన్న సుమారు 80వేలు విలువ చేసే గేదె విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఆశన్న ఇచ్చిన సమాచారం మేరకు…

  • July 5, 2025
  • 31 views
ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య జయంతిని శు క్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, నాయకులు పూలమాలలు వేసి…

  • July 5, 2025
  • 32 views
.టి యు ఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండలం అధ్యక్షులనిగా నాగరాజు

జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో (టి యు ఎఫ్) తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్…

  • July 5, 2025
  • 33 views
గల్లంతైన మత్స్యకారుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది

ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై 05, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి ఎర్రయ్య చేపలు వేటకు వెళ్లి చేపను బయటకు తీసే సమయంలో యర్రయ్య సముద్రంలో గల్లంతు అయ్యారు.రోజులు గడుస్తున్నా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com