• February 13, 2025
  • 33 views
అవ్వ, తాతలకు తోడు నీడ మోడీ ప్రభుత్వం

జనం న్యూస్ ఫిబ్రవరి 13+ ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు”ఆయుష్మాన్ వయ వందన యోజన” పథకం ద్వారా 70 సంవత్సరాలు పైబడిన అన్ని వర్గాలకు చెందిన…

  • February 13, 2025
  • 42 views
రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకుల చేతిలో దేశం మగ్గుతోంది: ఎమ్మెల్యే కూనంనేని

జనం న్యూస్ 13 ఫిబ్రవరి( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చేసే పనిలో కేంద్ర బీజేపి.**ప్రజలకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది ఎర్ర జెండానే.**సమ సమాజ స్థాపన-సోసిలిస్టు రాజ్యమే సీపీఐ లక్ష్యం.**స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు…

  • February 13, 2025
  • 39 views
మనదేశంలో కండోమ్ శృంగారం, అంటే ఏదో తప్పుగా మాట్లాడేస్తున్నామని భ్రమలో ఉంటారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 13 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కానీ జనాభాలో మనదేశంలో అగ్రస్థానం ఉంది కండోమ్ అంటే తప్పుగా భావించే భ్రమలో మీరు ఉంటే అది కచ్చితంగా పొరపాటి ఎందుకంటే దీనిని కుటుంబ నియంత్రణ, లైంగిక…

  • February 13, 2025
  • 49 views
విద్యుత్ సరఫరాకు అంతరాయం

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంది 15-02-2025 అనగ శనివారం ఉదయం 10:00 గం” నుండి సాయంత్రం 08:00 గం” ల వరకు కాట్రేనికోన మండలం…

  • February 13, 2025
  • 59 views
స్వామివారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 13. నిజామాబాదు. ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో గత రెండు రోజులుగా శ్రీశ్రీశ్రీ గడి మాకుల రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలకు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని…

  • February 13, 2025
  • 43 views
ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి అమానుషం..

▪️ ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్.. జనం న్యూస్ //ఫిబ్రవరి 13//జమ్మికుంట //కుమార్..: అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి విచారకరం,అన్నారు. ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజ్యాంగ పరంగా ఆలయాన్ని నిర్వహిస్తున్న ఓ పూజారిపై భౌతిక…

  • February 13, 2025
  • 34 views
మానవత్వం ను చాటిన శ్రీనివాస్ గౌడ్- తక్షణమే ఆర్ధిక సహాయం

జనం న్యూస్ ఫిబ్రవరి 13 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. పాపన్నపేట మండలం లో ని నాగసానిపల్లి గ్రామంలో లచ్చప్పగారి రాములు అనారోగ్యముతో మరణించాడు. అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయార్థముగా ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్ తక్షణమే…

  • February 13, 2025
  • 33 views
వధువుకు పుస్తే మట్టెలు పంపిణీ చేసిన సర్పంచ్ – కుమ్మరి జగన్నాథం

జనం న్యూస్ ఫిబ్రవరి13 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. పాపన్నపేట్ మండల కేంద్రంలో ని కొత్తపల్లి గ్రామానికి చెందిన కీ. శే. శేరి రాజేందర్ – పద్మ కూతురు సాయి ప్రియ వివాహానికి గ్రామ ప్రజల…

  • February 13, 2025
  • 27 views
రైతుల గోష రైతు ఆత్మహత్య ప్రయత్నం

మద్నూర్ ఫిబ్రవరి 13 జనం న్యూస్ ; కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో బుధవారం సాయంత్రం సోయా పంట కొనుగోలు చేయాలని ఓ రైతు ఆత్మహత్య ప్రయత్నం చోటుచేసుకుంది జనవరి 7న అధికారులు సోయా కొనుగోలు…

  • February 13, 2025
  • 40 views
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 13.మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త జవాజి విజయభాస్కరరావు పర్యవేక్షణలో బుధవారం అంకురార్పణతో మొదలయ్యాయి ఆలయ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com