వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కోసం భూమి పూజ చేసిన తీన్మార్ జయ్
జనం న్యూస్ ఏప్రిల్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం ఆ గ్రామా యువనాయకుడు తీన్మార్ జయ్ చేపడుతున్నటువంటి అ గ్రామ ప్రజాలకు ఫ్రీగా రోజు ఓక…
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఏఐసీసీ మరియు టీపీసీసీ అధ్యక్షుల పిలుపుమేరకు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ ఆదేశానుసారం…
పెద్ద ఉమ్మెంతాల్ లోఅంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం
జనం న్యూస్ 07 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన పాత ఆంజనేయ స్వామి దేవాలయం లో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ…
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
జనం న్యూస్ ఏప్రిల్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి…
భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
బిజెపి పట్టణ కార్యాలయంముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట… భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆద్వర్యంలో, బిజెపి…
ఆంజనేయ స్వామి దేవస్థానం లో రాములవారి కళ్యాణం
జనం న్యూస్ ఏప్రిల్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శ్రీరామనవమి పండుగ సందర్భంగా సూర్య నాయక్ తండా గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రీ రామనవమి ఘనంగా జరుపుకున్నారు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మహా…
కన్నుల పండుగగా శ్రీ బీరప్ప స్వామి కామరాతి కళ్యాణం
జనం న్యూస్ ఏప్రిల్ 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం, చండూరు గ్రామంలో ఐదవ రోజు అయినటువంటి శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి జాతర కన్నుల పండుగగా సాగుతుంది సోమవారం ఉదయం 11:35 లకు బీరప్ప…
వివేకానంద లో బ్లూ డే వేడుకలు.
జనం న్యూస్ ;7 ఎప్రిల్ సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో బ్లూ డే వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమము లో విద్యార్ధిని విద్యార్థులు నీలి రంగు దుస్తులు ధరించారు.ఈ…
శంషాబాద్ విమానాశ్రయం నుండి డెహ్రాడూన్ బయలుదేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క
జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. సామాజిక న్యాయం సాధికారత పై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డా,,వీరేంద్ర కుమార్ అద్యక్షతన ఈనెల 7,8 తేదీల్లో డెహ్రాడూన్ లో జరగనున్న చింతన్ శివిర్…
నూతన శౌచాలయాల ప్రారంభం
జనం న్యూస్ 07 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో హనుమాన్ దేవాలయం ముందు శ్రీ పట్లోళ్ల రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యుల సహకారం తో నిర్మించిన శౌచాలయాలు 4.5 లక్షల…