• February 10, 2025
  • 31 views
డబ్బు ఇస్తే పని అధికారుల ది రాజ్యం

జనం న్యూస్ ఫిబ్రవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అవినీతికి పాల్పడుతున్న అధికారులు లంచానికి పాల్పడ్డారు 5000 ఇస్తే ఇల్లు 2000 ఇస్తే రేషన్ కార్డు ఇలాంటి మండలంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందజేయనున్న జాభితాను…

  • February 10, 2025
  • 36 views
ఉపసభాపతి రఘురామ ఎంపీ సీఎం రమేష్ లకు స్వాగతం పలికిన రాజానగరం బిజెపి ఇంచార్జ్ నీరుకొండ.

.జనం న్యూస్ ఫిబ్రవరి10 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ )ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉ పసభాపతి ఆర్. రఘురామకృష్ణం రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లకు రాజానగరం బిజెపి కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి శనివారం స్వాగతం పలికారు. ఒక ప్రైవేట్…

  • February 10, 2025
  • 36 views
సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి

జనం న్యూస్ 10 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో…

  • February 10, 2025
  • 43 views
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అప్డేట్ ఇలా చేస్తేనే…

జనం న్యూస్ 10 ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి( కుర్రిమెళ్ళ శంకర్ ) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాల అమలులో అధికారుల కు కీలక సూచనలు చేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు…

  • February 10, 2025
  • 34 views
కొత్త మోసానికి తెర.. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

▪️ సైబర్ సెక్యూరిటీ బ్యూరో..డి. ఎస్పీ.. పింగిలి ప్రశాంత్ రెడ్డి.. జనం న్యూస్ //ఫిబ్రవరి //10//జమ్మికుంట //కుమార్ యాదవ్..ఈమధ్యన కొత్తగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెర లేపారు. సైబర్ నేరగాల్ల పట్ల జాగ్రత్త వహించకపోతే, ఇక అంతే సంగతులు..…

  • February 10, 2025
  • 35 views
ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు మావే:.. కేంద్రమంత్రి బండి సంజయ్..

▪️తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. ▪️ఢిల్లీ ఫలితాల స్ఫూర్తితో బీజేపీని గెలిపించాలని పిలుపు.. జనం న్యూస్ //ఫిబ్రవరి //10//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ… ఆ మూడు ఎమ్మెల్సీ…

  • February 10, 2025
  • 31 views
బి. శ్రీను నాయక్ కు ఘన సన్మానం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో ఈ నెల 7వతేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నూతన కమిటి ఎన్నిక జరిగింది.…

  • February 10, 2025
  • 30 views
కమనీయం రామనీయం శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం

ఫిబ్రవరి 10 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మైన బీరుపూర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కాళ్యాణ వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆదివారం రాత్రి వేద పండితుల ఆధ్వర్యంలో పూజా…

  • February 10, 2025
  • 32 views
ఇంజనీరింగ్ ఆర్టికల్చర్ ఎలక్ట్రికల్ అధికారుల ముఖ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జనవరి 10 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజక వర్గంలో స్మశాన వాటిక లన్ని పరిశీలించాము…

  • February 10, 2025
  • 32 views
40 ఏళ్లకు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..

జనం న్యూస్ //ఫిబ్రవరి //10//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట జడ్పీ హైస్కూలు పాఠశాలకు చెందిన 1983 +84 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు, 5వ వార్షికోత్సవ వేదిక గురువులకు సన్మానాన్ని నిర్వహించారు. విద్య నేర్పిన గురువులు విద్యాసాగర్, రాఘవులు శంకరయ్య లను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com