• July 3, 2025
  • 25 views
చిలిపిచేడ్ మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

జనం న్యూస్ జూలై 3 మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని వివిధ పాఠశాలను ఆకస్మికంగా జిల్లా విద్యాధికారి తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రాథమిక పాఠశాల చిలిపిచేడ్ ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలిపిచేడ్ ,కస్తూరిబాలికల పాఠశాల…

  • July 3, 2025
  • 26 views
పరిగి ఎమ్మెల్యేను కలిసిన నూతన డి ఎం హెచ్ ఓ.

జనం న్యూస్ జూలై 3, పరిగి నియోజకవర్గ ఇన్చార్జి, ( హనుమంత్ రెడ్డి ) వికారాబాద్ జిల్లా నూతన జిల్లా వైద్య అధికారిగా నియమితులైన డి ఎం హెచ్ ఓ డాక్టర్ లలితాదేవి పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి…

  • July 3, 2025
  • 23 views
రైతులు ఆందోళన చెందవద్దు..!

జనంన్యూస్. 03.సిరికొండ. ప్రతినిధి. సిరికొండ మండలంలో రైతులకు యూరియా అందుబాటులో ఉంచడానికి గాను మండలంలోని మూడు సొసైటీలు మరియు ప్రైవేట్ డీలర్స్ ద్వారా యూరియా మరియు కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగింది. సిరికొండ మండలంలో యూరియాను రైతులకు అందించడం జరుగుతుంది.…

  • July 3, 2025
  • 23 views
సమ్మెలో ఆశా వర్కర్లు పాల్గొనాలి: సీఐటీయూ

జనం న్యూస్ 03 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కార్మిక హక్కులను, చట్టాలను కాపాడుకోవడం కోసం జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మీ పిలుపునిచ్చారు.…

  • July 3, 2025
  • 25 views
సమ్మెలో ఆశా వర్కర్లు పాల్గొనాలి: సీఐటీయూ

జనం న్యూస్ 03 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కార్మిక హక్కులను, చట్టాలను కాపాడుకోవడం కోసం జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మీ పిలుపునిచ్చారు.…

  • July 3, 2025
  • 23 views
లోక్ అదాలత్లో కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో ఈ నెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేవిధంగా సంబంధిత పోలీసు అధికారులు,…

  • July 3, 2025
  • 23 views
ఈనెల 4, 5 తేదీల్లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులునిరసన కార్యక్రమాలు

జనం న్యూస్ 03 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేడు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5 తేదీల్లో పలు సమస్యల మీద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర…

  • July 3, 2025
  • 24 views
జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.. ¡

జనంన్యూస్. 03.సిరికొండ.ప్రతినిధి. గడ్కోల్ లో టి యు సి ఐ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ. జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండనీ, ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసిఐ) జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తేన్న పిలుపును ఇచ్చారు.…

  • July 3, 2025
  • 23 views
మాజీ ఎమ్మెల్సీని కలిసిన జిల్లా బంజారా నాయకులు..!

జనంన్యూస్. 03.నిజామాబాదు. ప్రతినిధి. హైదరాబాద్‌లో అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు మాజి ఎమ్మెల్సీ.సభావత్ రామలు నాయక్ ని కల్వడం జరిగింది.ఇకార్యక్రమంలో జిల్లా నాయకులు మోహన్ నాయక్. జరుపుల గోవింద్ నాయక్.బన్నీ నాయక్. సిరికొండ మండల అఖిల…

  • July 2, 2025
  • 30 views
రామచంద్రాపురం శివారు లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం పోస్ట్ మార్టం కొరకు కోదాడ ప్రభుత్వ హిస్పిటల్ కు డెడ్ బాడీ

జనం న్యూస్ జూలై 2 (నడిగూడెం) మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం గ్రామ శివారులో అనుమానాస్పద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. కే ఆర్సీపురం గ్రామ శివారు లోని ఒక నీటి కుంట లో గుర్తు తెలియని వ్యక్తి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com