కలెక్టర్ చేతులు మీదగా ప్రశంసా పత్రంను అందుకున్న PRO
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కలెక్టర్ అంబేడ్కర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా…
పోలీసు అధికారులకి ప్రశంసా పత్రాలు
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పోలీసుశాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకి, సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ చేతుల…
ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి
ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న శార్వాణీ పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న…
అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జనసేన పార్టీ నాయకుడు గురాన అయ్యలు అన్నారు.. స్థానిక జీఎస్ఆర్ కాంప్లెక్స్ లో గురాన అయ్యలు కార్యాలయంలో గణతంత్ర…
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,…
మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..
జనం న్యూస్ 27 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అంబేద్కర్ వర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్.. డిజిటల్ రిసోర్స్ సెంటర్ కు శంకుస్థాపన…
మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చి కెళ్లిన తోటి మనుషులు
జనం న్యూస్ 27 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా విశాఖలో దారుణం జరిగింది. ఏ తప్పు చేసిందో ఏమోగానీ ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు జుట్టు పట్టుకుని మరీ నడిరోడ్డుపై…
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పొగ మంచు
జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు కురిసింది. దీంతో గ్రామాలలో పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పాఠశాలకు వెళ్లే విద్యార్థులు…
మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా శివరాంరెడ్డిపల్లి లో ఘనంగా నాలుగు పథకాలు ప్రారంభోత్సవం
జనం న్యూస్ జనవరి 27 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- బీబీపేట మండలంలోని శివరాం రెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సత్యనారాయణ, మాట్లాడుతూ ఇంత మంచి…
76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లలకు డైరీలు పంపిణీ
జనం న్యూస్ జనవరి 27 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందులో భాగంగాఇంటి వెనక మల్లేశం కురుమ సంఘ ఆధ్వర్యంలో స్కూల్…