విద్యార్థులకు టై బెల్టులు బహుకరణ. చేసిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం చైర్మన్ సామల బిక్షపతి
జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలోని విద్యార్థులందరికీ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు సామల వీరేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి పాఠశాలల్లోని విద్యార్థులందరికీ…
ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డ చారిత్రాత్మక దినం జనవరి 26
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డ చారిత్రాత్మకమైన దినమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి తెలియజేశారు. ఆదివారం రిపబ్లిక్ డే…
చిట్ట చివరి దరఖాస్తుదారునికి పథకాల వర్తింపు..
డి యఫ్ ఓ సతీష్ కుమార్ జనం న్యూస్ జనవరి 26(నడిగూడెం):- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హత కలిగిన చిట్టచివరి దరఖాస్తుదారులకు వర్తింపజేస్తామని మండల ప్రత్యేక అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ కుమార్ పేర్కొన్నారు.…
జాతీయ జెండాకు అవమానం
జనం న్యూస్ ,జనవరి 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:= కౌటాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కోట ప్రసాద్ జెండా ఎగురవేసే క్రమంలో జెండా…
నందమూరి నటసింహాన్ని వరించిన పద్మ పురస్కారం యావత్ తెలుగుజాతికే మణిహారం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 26 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- మాజీమంత్రి ప్రత్తిపాటి.దళితుల అభ్యున్నతికై కృష్ణమాదిగ ఆవిశ్రాంత పోరాటం చేశారు పత్తిపాటి పుల్లారావు. కేంద్రప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం, అత్యంత ప్రతిభకనబరిచి, విశేష ప్రజాదరణ పొందిన ప్రఖ్యాత నటుడు నందమూరి…
ఐజా మున్సిపాలిటీ ప్రజలారా నిజాలను ఆలోచించుకోండి ఐజ అఖిలపక్ష కమిటీ
జనం న్యూస్ 26 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :-నాయకులారా…అభివృద్ధికి దూరంగా నెట్టు వేయబడుతున్న ప్రజల వైప..ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అవినీతికి పాల్పడుతూ కోట్ల రూపాయల సంపాదిస్తున్న కౌన్సిలర్ల…
బైనపల్లీ గ్రామం లో భారతదేశ గణతంత్రంగా అవతరించిన రోజు 1950 జనవరి 26
జనం న్యూస్ 26 ఇ 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ తాలుకా అయిజ మండలం బైనపల్లి గ్రామం భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి…
మున్నూరు కాపు సదర్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
జనం న్యూస్ జనవరి 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- బీబీపేట్ మండలం మున్నూరు కాపు సదర్ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న, నాయకమ్మ, ముత్యాలమ్మ,పోచమ్మ, దేవాలయాల ఆవరణలో మున్నూరు కాపులు ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను…
ఘనంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జనవరి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కె. పి. హెచ్.బి ఒకటవ రోడ్ లో గాంధీ విగ్రహము మరియు కె. పి. హెచ్.బి మెయిన్ రోడ్ ఆటో స్టాండ్ మరియి హైదరనగర్ బస్సు స్టాప్ దగ్గర వివిధ…
పొదిలి: ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరు చోరీ..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- పొదిలి మండలం ఆముదాల పల్లిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైతు పోలిరెడ్డి తన…