మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ
జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జీడి లక్ష్మి కుటుంబాన్ని, పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందించి…
నేతలు బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో పని చేయాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నేటితరం నేతలు దివంగత నాయకుడుమాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ముందుకు సాగాలని నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు…
బాబు జగ్జీవన్ రామ్ బాటలో సాగాలి – ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం
జనం న్యూస్ ;5 ఏప్రిల్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; నేడు యువత బాబు జగ్జీవన్ బాటలో సాగాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్ లు అన్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా (ఏప్రిల్…
అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్
శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పార్వతీపురం మన్యం జిల్లా, ఏప్రిల్5, (రిపోర్టర్ ప్రభాకర్): ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ అణగారిన, అట్టడుగు వర్గాల కొరకు పోరాటం చేసిన మహా వ్యక్తి అని ప్రసంశించారు. ఆయన…
అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్
శాసనసభ్యులు బోనెల విజయచంద్ర జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, ఏప్రిల్5, (రిపోర్టర్ ప్రభాకర్) :ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ అణగారిన, అట్టడుగు వర్గాల కొరకు పోరాటం చేసిన మహా వ్యక్తి అని ప్రసంశించారు.…
శాయంపేట పోలీస్ స్టేషన్ సందర్శించిన సిపి సన్ ప్రీత్ సింగ్
జనం న్యూస్ ఏప్రిల్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం పరకాల డివిజన్ పరిధిలోని శాయంపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన…
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమాజంలో దళిత బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు గొప్ప సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్…
పేదలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం…..రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు
ఆధునిక సాంకేతికతతో లాభసాటి సాగు పై రైతులకు శిక్షణ 200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుశివ కిరణ్ గార్డెన్స్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన…
రుద్రూర్ లో హనుమాన్ స్వాముల పడి పూజ…
రుద్రూర్, ఏప్రిల్ 05 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ మాలధారణ స్వాములు పడిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. గణపతి పూజ, నవగ్రహ పూజ, సింధూర పూజ పలు…
ఐవోలు నుండి ఇంద్రేశం మీదుగా పటాన్ చేరు గుంతలమయమైన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జనం న్యూస్ ఏప్రిల్ 5 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నుండి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్ వెళ్లే ఆర్ అండ్ బి గుంతలు పడ్డ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేయాలని, నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని…