యువకుడు కనిపించడం లేదు!
కనిపిస్తే సమాచారం ఇవ్వండి ప్లీజ్..!! ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం: పట్టణంలోని తూర్పు వీధి కి చెందిన గాయం వెంకటేశ్వర రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు అని తల్లి తండ్రులు తెలిపారు.…
వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా మార్కాపూర్ పట్టణ 11వ బ్లాక్ ఇన్చార్జ్, యువ నాయకుడు మల్లాపురం ఉత్తమ్…
చెప్పాపెట్టకుండా ప్రభుత్వ భవనం కూల్చివేత?
విలువైన మెడికల్ సామాగ్రి ఎక్కడ? ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం: చరిత్ర కలిగిన ప్రభుత్వ భవనం రాత్రికి రాత్రే కూల్చివేతకు రంగం సిద్ధం…? పట్టణ నడిబొడ్డు కంభం సెంటర్ లో…
మహాకుంభమేళా.. 10 కోట్లు దాటిన పుణ్యస్నానాలు..!
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 24 (జనం న్యూస్):- ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి…
జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే!!
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్ అక్రమంగా ఆస్తులపై ఫిర్యాదు రావడం వల్ల కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. బీహార్…
ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫైర్ , జనం న్యూస్ . జనవరి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రెహమాన్):- మండల పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభకు…
అర్హులైన అందరికీ పథకాలు అందిస్తాం
జనం న్యూస్ జనవరి 24ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని వాంకిడి మండలం జైత్ పూర్ గ్రామంలో రైతు భరోసా,…
సీపీఎం పార్టీ రాష్ట మహాసభలకు ప్రతినిధిగా దుర్గం.దినకర్ ఎంపిక….
జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- సీపీఎం పార్టీ రాష్ట నాలగవ మహాసభలకు ప్రతినిధిగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ ఎంపిక అయ్యారు ఈ మహాసభలు సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 25…
అడ గ్రామంలో పేకాట స్థావరంపై దాడి.. 9మంది పై కేసు నమోదు: సిఐ రవీందర్
జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- ఆసిఫాబాద్ మండలం అడ గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆసిఫాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆసిఫాబాద్ సిఐ రవీందర్ కు వచ్చిన సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఎస్సై ప్రశాంత్…
ముగిసిన జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు
జనం న్యూస్ -జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు ముగిశాయి, బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల…