దేశ ప్రజా సంస్థలను, కార్మిక చట్టాలను కార్పొరేట్లకి ధారాదత్తం చేస్తే ప్రతిఘటన తప్పదు.-సిపిఐ జిల్లా సహాయ బుగత అశోక్
జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ పదవి మాదిగ సామజిక వర్గానికి కేటాఇంచాలి.
తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్. జనం న్యూస్,ఏప్రిల్ 03,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్గా మాదిగ సామాజిక వర్గానికే కేటాయించాలని…
కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి
జనం న్యూస్ 04ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా గురువారం రోజున పెగడపెల్లి మండలం నంచర్ల నుండి దేవికొండ మీదుగా ల్యాగలమర్రి వరకు నిర్వహించిన…
మండలంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించండి
జనం న్యూస్ ఏప్రిల్ 03(నడిగూడెం) మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ వద్ద గల చౌదరి చెరువు అలుగు ద్వారా సోరంగేశ్వర చెరువుకు వెళ్ళు ప్రధాన కాలువ పూడికతీకితతో పాటు నీరు సాపిగా వెళ్లేటట్టు సిమెంట్ కాంక్రీట్ తో శాశ్వత పరిష్కారం చేసి…
గురుకుల పాఠశాల మీరు కాలేజీల డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు తేదీ6-4-2025 వరకు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-పాఠశాలల విద్యాశాఖ ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ అమరావతి మంగళగిరి పత్రికా ప్రకటన 2025 26 విద్యా సంవత్సరమునకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్…
బుద్ధగయ మహాబోధి విహార్ బౌద్ధులకు అప్ప చెప్పాలి
జనం న్యూస్ ఏప్రిల్03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
రాష్ట్రస్థాయి ప్రశంస పత్రాన్ని అందుకున్న మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. రాష్ట్ర స్థాయి కమిషనర్ లతో సి. డి. ఎం. ఏ. శ్రీదేవి అధ్యక్షతనలో ఏం. సి. ఆర్ , హెచ్. ఆర్, డి. హైద్రాబాద్ లో…
ఉద్యోగులు,పెన్షనర్ల హామీలపై పోరాడండి_ తాతిరెడ్డి రంగారెడ్డికి జంకె సూచన.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 3 ఎన్నికలకు ముందు ఎంప్లాయర్ మరియు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పోరాడి వాటిని సాధించేందుకు కృషి చేయాలని మార్కాపురం నియోజకవర్గ ఎంప్లాయర్ మరియు పెన్షనర్ల విభాగం నూతన అధ్యక్షులుగా నియమితులైన తర్లుపాడు…
మూడు రోజులు వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు
జనం న్యూస్ ఏప్రిల్ 04 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రానున్న మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశమున్నదని అంచనా వేసింది. గురు,…
రైతులను భయపెడుతున్న మబ్బులు
మారుతున్న వాతావరణం.. ఆందోళన చెందుతున్న రైతులు… జనం న్యూస్ ఏప్రిల్ 03(నడిగూడెం) ఇటీవల వాతావరణంలో చోటు చేసుకుంటున్నా విపరీత పరిణామాల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలో వర్షం కురుస్తుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…