• June 27, 2025
  • 30 views
హైదరాబాద్ అభివృద్ధిలో ‘హెచ్- సిటీ’ గేమ్ చేంజర్నగరాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

జనం న్యూస్ జూన్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ లో రూ.పది వేల కోట్లు కేటాయించాం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*హైదరాబాద్ నగరాభివృద్ధిలో “హెచ్ సిటీ” ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని రాష్ట్ర…

  • June 27, 2025
  • 36 views
రక్తదానం వెలకట్ట లేనిది.. అదిప్రాణంతో సమానం..!

జనం న్యూస్ 27-6-25 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారు ఇక్కడ వచ్చిఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జీవితంలో రెండు దానం గొప్పది…

  • June 27, 2025
  • 29 views
సెక్యూరిటీ కార్మికుడికి రావలసిన వేత్తనం ఇప్పించినబిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి

జనం న్యూస్ జూన్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిడ్జ్ ఫెసిలియస్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ ఏజెన్సీ” గాజులరామారం పరిధిలోని లో నాదిష్ అనే కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి సెక్యూరిటీ సూపర్వైజర్…

  • June 27, 2025
  • 27 views
గురుకుల కళాశాల విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలిప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్ ( పి ఎస్ యు)

జనం న్యూస్ జూన్ 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల వసతి గృహంలో బీజెడ్సీ సెంకండ్ ఇయర్ చదువుతోన్న కుమ్మరి స్వప్న (19) అనే విద్యార్థిని మంగళవారం రాత్రి 11 గంటల…

  • June 27, 2025
  • 41 views
ఇల్లందు సి ఐ బత్తుల సత్యనారాయణ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టెల సైదుబాబు… జనం న్యూస్ 27జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ) భర్త చేతిలో మోసపోయిన ఒక ఆడబిడ్డ కు న్యాయం చేయాలని భావించి, తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భర్త బంధువులను…

  • June 27, 2025
  • 99 views
అర్ధవీడులో మండల సర్వసభ్య సమావేశం

అర్ధవీడు ప్రతినిధి, జూన్ 27 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ వెంకట్రావు, ఇంచార్జీ ఎంపీడీవో నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ మేడూరి వెంకట్రావు, జడ్పీటీసీ…

  • June 27, 2025
  • 27 views
ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు ప్రారంభోత్సవం

సిద్దిపేట జిల్లా :దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ నిర్వహించడం జరిగింది. చామంతి మమత సురేష్ సూరంపల్లి గ్రామంలో తొలి ఇల్లు ముగ్గు పోయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ ఏ ఈ బసవప్ప…

  • June 27, 2025
  • 24 views
దివికే అన్న స్పూర్తితో బలమైన విప్లవొద్యనాలను నిర్మిద్దామని..!

జనంన్యూస్. 27. సిరికొండ.ప్రతినిధి. సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి. వి. ప్రభాకర్ అన్నారు.శుక్రవారం నాడు సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం.…

  • June 27, 2025
  • 23 views
ప్రభుత్వ హైస్కూల్ ను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

జనం న్యూస్, జూన్ 27, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రభుత్వ హై స్కూల్ ను సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా పాఠశాల శిథిలా వ్యవస్థలో ఉందని…

  • June 27, 2025
  • 24 views
ఫైజాబాద్ గ్రామంలో పశు వైద్య శిబిరం

జనం న్యూస్ జూన్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో శుక్రవారం నాడు పశువైద్య శిభిరం జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య ప్రారంభించారు డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ పశువులలో వచ్చే సీజన్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com