• June 26, 2025
  • 35 views
మోడీ 11 సంవత్సరాల పాలనపై స్ట్రీట్ కార్నర్ సమావేశాలు

జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యారులో ఈరోజు 11 సంవత్సరాల మోడీ గారు అమృతకాల పరిపాలనపై స్ట్రీట్ కార్నర్ సమావేశం జరిగింది మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో…

  • June 26, 2025
  • 32 views
మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్యర్యంలో ఎం.పి రఘునాథ రెడ్డి ని కలసిన అరవపల్లె గ్రౌండ్ యూత్ సభ్బులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రాత్మక జిల్లా పరిషత్ గ్రౌండ్ నందు వసతుల కొరతపై మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యం లో యం.పి,రాజ్యసభ సభ్యులు మేడా…

  • June 26, 2025
  • 29 views
విద్యతోనే ఉత్తమ భవిషత్తు – ఎంఈవో వెంకట రాములు

అంగడి కిష్టాపూర్ పాఠశాలకు, దాతల సహకారం అభిందనీయం స్పందన చారిటబుల్ ట్రస్ట్, మరియు మ్యాకాల కనకయ్య ముదిరాజ్ విద్యార్థులకు చేయిత జనం న్యూస్, జూన్ 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అంగడికిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయుల…

  • June 26, 2025
  • 30 views
మాదక ద్రవ్యాల నివారణ మరియు వ్యతిరేక దినోత్సవం

జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోజగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మాదకద్రవ్య నివారణ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పెగడపల్లి పోలీస్ ఆధ్వర్యంలో పెగడపల్లి…

  • June 26, 2025
  • 30 views
మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్యర్యంలో ఎం.పి రఘునాథ రెడ్డి ని కలసిన అరవపల్లె గ్రౌండ్ యూత్ సభ్బులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రాత్మక జిల్లా పరిషత్ గ్రౌండ్ నందు వసతుల కొరతపై మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యం లో యం.పి,రాజ్యసభ సభ్యులు మేడా…

  • June 26, 2025
  • 30 views
నడిగూడెంలో యాంటీ డ్రగ్స్ పై మానవహారం

జనం న్యూస్ జూన్ 26(నడిగూడెం) డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణ కలిగి మంచి సమాజం నిర్మించడంలో ప్రత్యేక భూమిక పోషించాలని తహశీల్దార్ సరిత అన్నారు.గురువారం నడిగూడెంలో యాంటీ డ్రగ్స్ వారోత్సవాలను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీతో…

  • June 26, 2025
  • 31 views
మొక్కలునాటుతున్న బిజెపి నాయకులు

జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో పల్లె మోహన్ రెడ్డి, గంగుల కొమురెల్లి మరియు మర్రిపెల్లి సత్యం ఆధ్వర్యంలో వికాసీత్ భారత్, భారత ప్రధాని నరేంద్ర మోడీ 11 సుపరిపాలనలో భాగంగా కేంద్ర…

  • June 26, 2025
  • 44 views
జూలై 9,న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

వెలిశాల క్రిష్ణమాచారి సిఐటియు జిల్లా కమిటి సభ్యులు జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సూపరిడెంట్ రమణాచారి కి 2025 జూలై 9న జరిగే…

  • June 26, 2025
  • 24 views
బౌద్ధ మహాసభ, అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల భారతీయ బౌద్ధమసభ, అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారంజేత్వాన్ బుద్ధ విహార్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దుర్గం దుర్గాజి, ప్రధాన కార్యదర్శిగా ఉప్రే విజయ్ లు ఎన్నికగాక,…

  • June 26, 2025
  • 24 views
ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల మాదిరిగా ఎల్కేజీ,యూకేజీ,నర్సరీ, ప్రవేశపెట్టాలి”

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, నవీన్ నికోలస్, ను కలిసి వినతి పత్రం అందజేసిన జిల్లేపల్లి దుర్గాప్రసాద్. ప్రైవేటు పాఠశాలలపై సత్వరమే ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. 2009 విద్యకు చట్టం ప్రకారం 25% రాయితీని కల్పించి ఆంధ్రప్రదేశ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com