కొప్పిశెట్టి దినేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య
జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుంది- కొప్పిశెట్టికూకట్పల్లి నియోజకవర్గానికి మహిళా బి బ్లాక్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమింపబడ్డ మిట్టకోలు సంధ్య ఈరోజు మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు…
అప్పుల బాధతో ఒకేరోజు నలుగురు యువ రైతులు ఆత్మహత్య
జనం న్యూస్ 21 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య జోగులాంబ గద్వాల్ జిల్లా –…
పశు మిత్రల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
పశు మిత్రల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సిఐటియు కార్యాలయంలోని పశుమిత్రల యూనియన్ సి.ఐ.టి.యు ఆధ్వర్యములో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం…
విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి
ప్రతినిధి (శ్రీరామ్ నవీన్) తొర్రూర్ డివిజన్ కేంద్రం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ దంతాలపల్లి మండల కేంద్రంలోని బొడ్లాడ స్టేజి గోప్యా తండాకు చెందిన భానోతు అనిల్ (18)తండ్రి బాలు పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి. ఆదివారం ఉదయం తమ…
హౌసింగ్ బోర్డ్ ను సృష్టించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 20 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికాంగ్రెస్ పార్టీ వాళ్లను దొంగలంటూ సంబోధించడం సరికాదు 1969 లో హౌసింగ్ బోర్డ్ ప్రారంభించి 1979 లో నిర్మాణాలు ప్రారంభించిందికాంగ్రెస్ ప్రభుత్వంలో వేలాది ఇల్లు నిర్మించిందిటిడిపి అధికారంలోకి రాగానే వేలం ద్వారా…
జోగులాంబ ఆలయం మరియు జమ్ములమ్మ మరియు పాగుంట ఆలయ ఈఓ అధికారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలి.
జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా వెంకటేష్ NSUI జిల్లా అధ్యక్షుడు గత కొన్ని సంవత్సరాలనుండి జోగులాంబ ఆలయం మరియు జమ్ములమ్మ మరియు పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం…
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో కూకట్పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం
జనం న్యూస్ జనవరి 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ చైర్మన్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనల్స్ కార్పొరేషన్ దీపక్ జాన్ ఆశీర్వాదంతో కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ పర్యవేక్షణలో కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్…
జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ముట్టడి
జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ మున్సిపల్ గా ఏర్పడి దాదాపు 11 నెలలు అవుతున్న ఈ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని గత పది…
డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
జనం న్యూస్ జనవరి 21 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకుసోమవారం కోదాడ టౌన్ సీఐ రాము కోదాడ పట్టణంలోని కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల లో…
నాపై తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్య తీసుకోవాలి..
జనం న్యూస్// 20 //జనవరి // జమ్మికుంట // కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలోని కోరపెల్లి గ్రామానికి చెందిన ( వెంకటేశ్వర్ల పల్లి ) బోయిని సమ్మయ్య మాజీ సర్పంచ్ పై, కొందరు వ్యక్తులు, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసత్యపు ఆరోపణలతో,…