• January 15, 2025
  • 29 views
జి వి ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా  ముగ్గుల పోటీలు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 15 : మండల పరిధిలోని ఆరికాయలపాడు గ్రామంలో  ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వరరావు,ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ…

  • January 15, 2025
  • 23 views
స్థానిక సంస్థల ఎన్నికలలో కురుమలు సత్తా చాటాలి : కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కడారి అయిలన్న కురుమ

జనం న్యూస్ జనవరి 15 కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య… తేది:15-1-2025 బుదవారము రోజున కరీంనగర్ జిల్లా కురుమ సంఘం అడహాక్ కమిటి జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవముగా ఎన్నికై మొట్ట మొదటి సారి గంగాధర మండలం కురుమపల్లే (ర్యాలపెల్లి) గ్రామానికి విచ్చేసిన…

  • January 15, 2025
  • 198 views
సాంఘిక శాస్త్ర పరీక్షలో 2 ర్యాంకు సాధించిన విద్యార్థికి సన్మానం చేసిన గ్రామస్తులు

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం… కొత్తపల్లి: మండలం. భూనీడ్ గ్రామానికి చెందిన ఎన్. పవన్. నారాయణపేట. జిల్లా స్థాయిలో నిర్మించిన. సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్షలో 2 ర్యాంకు సాధించారు విద్యార్థి ప్రతిభను గుర్తించి అదే…

  • January 15, 2025
  • 44 views
వట్ పల్లి లో వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్ ఐ. సి హెచ్ విఠల్

జనం న్యూస్ 15 జనవరి 2025 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బుక్క షఫీ…  సంగారెడ్డి జిల్లా అందోల్ నియెజకవర్గం వట్పల్లీ మండల పరిధిలో గోర్రెకల్ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వట్ పల్లి ఎస్ ఐ సి హెచ్ విఠల్ మరియు…

  • January 15, 2025
  • 79 views
మినార్ చాయ్ హోటల్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు

జనం న్యూస్ 15జనవరి బుధవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా లోని కొత్త బస్టాండ్ బస్సు లు పోయే రోడ్డు ఇబ్బందులు మినార్ చాయ్ హోటల్ దగ్గర బైక్ లు కార్లు పెట్టడం వల్ల ప్రతి…

  • January 15, 2025
  • 58 views
పార్టీలకు అతీతంగా పోరాడినప్పుడే రాజ్యాధికారం వస్తుందని బిసి సంక్షేమ సంఘం జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు మంథని రఘు డిమాండ్……

పెద్దపల్లి జిల్లా జనం న్యూస్ మంథని కాన్స్టెన్సీ ఇంచార్జ్ వెంకటేష్.జనవరి 15 న్యూస్… ఈ రాష్ట్రంలో మళ్లీ రెడ్డి రాజ్యం వెలమరాజ్యం కమ్మ రాజ్యం రావద్దు 75 సంవత్సరాలుగా వారికి ఓటేసి గెలిపించడం వల్ల వాళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు…

  • January 15, 2025
  • 35 views
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్..

▪వేయి గొంతులు, లక్ష డప్పుల రథయాత్ర ను విజయవంతం చేయండి… ▪కళా మండలి జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు).. జనం న్యూస్ //జనవరి 15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఫిబ్రవరి 7న హైదరాబాదులో తలపెట్టిన వేయి గొంతులు లక్ష డప్పుల మహాకళా…

  • January 15, 2025
  • 99 views
మతిస్తీమత లేని మహిళను దారుణంగా అత్యాచారం

జనం న్యూస్ 15 బుధవారం 2025  మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… మెదక్ జిల్లా చేగుంట మండలం రామంత పూర్ శివారులోని జాతీయ రహదారి 44 పక్కన ఉన్న శ్రీ హంస ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కన గల అంబేద్కర్ విగ్రహం…

  • January 15, 2025
  • 143 views
బాధిత కుటుంబానికి పరంజ్యోతి ఆర్థిక సాయం

జనం న్యూస్ 15.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… చేగుంట. చేగుంట మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు డ్రైవర్ గురువేశం కూతురు రాజమణి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్…

  • January 15, 2025
  • 49 views
బిజిగిరి గ్రామానికి చెందిన యువత మిస్సింగ్..

▪ వెనువెంటనే ఆచూకీ కనుక్కున్న పోలీస్ సిబ్బంది.. ▪ తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ వరగంటి రవి.. జనం న్యూస్ //జనవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన సంగి శంకర్,అనే వ్యక్తి యొక్క కూతురు ఈనెల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com