సమాజాన్ని చైతన్యపరిచేది పాటలే…
యూట్యూబ్ ద్వారా అనేకమంది తమ ప్రతిభను కనబరుస్తున్నారు…. యువ సింగర్ ఇంద్ర కుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి… జనం న్యూస్ జనవరి 15 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సమాజాన్ని చైతన్యం పరచడంలో పాటలు ద్రోహదపడతాయని, అనేకమంది యువత యూట్యూబ్…
ఘనంగా శ్రీ మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు
జనం న్యూస్ జనవరి 15 2025 దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని గోకపసల్ వాద్ గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా ఏటా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రధాన పూజారి నివాసం నుండి పురవీధుల గుండా…
రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ రైలు కింద పడి ఆత్మహత్య..
జనం న్యూస్// జనవరి 14// జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజూరాబాద్ పట్టణనం విద్యానగర్ కు చెందిన బోనగిరి కమలాకర్ 64 రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్, జమ్మికుంట దుర్గ కాలనీ ప్రక్కన రైలు పట్టాలపై ఎగువ గూడ్స్ రైలు కింద పడి…
ఊరువాడ రంగురంగుల ముగ్గులతో ముస్తాబైన లోగిల్లు
జనం న్యూస్ 14 సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని వేకువ జామునుంచే మహిళలు, పిల్లలు వారివారి ఇల్లు, దుకాణసముదాయాల లోగిళ్లను కాళ్లపి జల్లి వివిధ రకాల ముగ్గులు వేసి పలు రకాల రంగులను నిప్పి…
క్రీడాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి*యువతకు క్రీడల్లో రాణించాలి
జనం న్యూస్ జనవరి 14 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం దామరాగిద్ద మండల పరిధిలోని ముస్తాపేట గ్రామంలో మంగళవారం రోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు యువత కు కబడ్డీ పోటీలు…
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు..
కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పండుగపూట బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డివో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్,…
ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో స్వాగతం
జనం న్యూస్ 2025 జనవరి 14 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) ఈ పండుగ యెక్క ప్రత్యేకత ఏమిటంటే నెలరోజలు ముందు నుండే పండుగ హడావిడి మెదలవుతుంది. ప్రతీ ఇంటిముందూ రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ…
తెలంగాణ గ్రామ ప్రజలకు సంక్రాంతిశుభాకాంక్షలు
జనం న్యూస్ 14జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ అవుసుల రాజు కామారెడ్డి ) కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియా రెడ్డి మేడం కి మరియు జిల్లా ఎస్ పి మేడం సింధు శర్మ కు మరియు ఏ ఎస్ పి…
సంక్రాంతి పండుగ జరుపుకునే రోజున హౌస్ అరెస్టు చేయడం దారుణం. మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు
జనం న్యూస్ జనవరి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసినందుకు ఎక్కడ ధర్నాలు చేపడతారని భయంతోనే ప్రభుత్వం సంక్రాంతి పండుగ రోజున ఇంటికి పోలీసులను పంపించి హౌస్ అరెస్ట్ చేయడం సరైన…
టైటిల్ ముగ్గురు సామాన్యులు బైకు మీద వెళ్తే పైన్ ఆటో లో నలుగురి కంటే ఎక్కువగా పైనే మరియు గవర్నమెంట్ ఆర్ టి సి బస్సు లో 120 ఎక్కువ ఎవరు వేస్తారు రేవంత్ రెడ్డి సార్
జనం న్యూస్ 14 మంగళవారం రిపోర్టర్ అవుసుల రాజు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఒక వైపు స్పెషల్ గా డ్రైవ్ గా మద్యం సేవించి వాహనాలు నడుపారాదు అని సరైన పేపర్స్ లేవని హెల్మెట్ లేదని నెంబర్ ప్లేట్ లేదని ట్రిబుల్…