• June 24, 2025
  • 23 views
డా శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం

జనం న్యూస్ జూన్ 24 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల్ శిలంపల్లి గ్రామంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు అమ్మ పేరుతో ఒక్క మొక్క అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ…

  • June 24, 2025
  • 31 views
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలి

జనం న్యూస్ 25జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామంలో వికాసిత్ భారత్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా , కేంద్ర ప్రభుత్వ పథకాలనుప్రజలకు,వివరిస్తూ కరపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం కొచ్చేరువు…

  • June 24, 2025
  • 24 views
ఎడ్లలను దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్

.జనం న్యూస్ జూన్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎడ్లను దొంగిలించిన వ్యక్తి ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు సీఐ పి రంజిత్ రావు తెలిపారు ఈ సందర్భంగా సీఐ పి రంజిత్…

  • June 24, 2025
  • 43 views
యువత క్రీడల్లో రాణించాలి: వీర్రాజు

జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం,తాళ్ళరేవు మండలం, పటవల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు…

  • June 24, 2025
  • 64 views
బిచ్కుంద లో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ట్కర్…. బిచ్కుంద జూన్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లో మంగళవారం నాడు బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ పట్టణ…

  • June 24, 2025
  • 41 views
వికసత్ భారతదేశ అమృతకాలం సమావేశం కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఆర్థిక అభివృద్ధి చెందాలి

జనం న్యూస్ జూన్ 24 అమలాపురం భారతీయ జనతా పార్టీ అమలాపురం రూరల్ మండలం లో ఏ. వేమవరం గ్రామంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల సుపరిపాలన, పేదల సంక్షేమం గూర్చి వికసిత భారతదేశపు అమృతకాలం…

  • June 24, 2025
  • 40 views
జిల్లా అధ్యక్షుడు గా నియామకం

మాజీ జెడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్. (జనం న్యూస్ 24 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) మంగళవారం రోజు న హైద్రాబాద్ లో రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పుల్ సింగ్ నాయక్, రాష్ట్ర మహిళా అధ్యకురాలు సుశీల…

  • June 24, 2025
  • 41 views
మాంతమ్మ ఆలయం వద్ద బస్ లు ఆపాలని వినతి

(జనం న్యూస్ 24 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ మంగళవారం రోజున , భీమారం మండల పొలంపల్లి శివారు లోని మాంతమ్మ దేవాలయం వద్ద ఆషాడమాసం లో…

  • June 24, 2025
  • 39 views
నకిలీ జర్నలిస్ట్ ముసుగులో గంజాయి వ్యాపారం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తాను ఒక పత్రిక విలేకరిని చెప్పుకుంటూ ఫేక్ ఐడెంటి కార్డులతో విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి యనమలకుదురు శివాలయం శివారులో అమ్ముతున్న ఫేక్ జర్నలిస్ట్ తానుకు ఎవరైనా అడ్డం వచ్చినా తన మాట ఎవరు వినకపోయినా వారిపై…

  • June 24, 2025
  • 28 views
సనేడ్జి ఆర్గానిక్ ప్రొడక్ట్ ప్రకృతి వ్యవసాయం

(జనం న్యూస్ జూన్ 24 భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి) రోజులు మారుతున్నాయి. కాలానుగుణంగా మన జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయం లో ఊహించని మార్పులు ఊహకందని మార్పులు వచ్చాయి. గత 60 ఏళ్లుగా చేస్తున్న…

Social Media Auto Publish Powered By : XYZScripts.com