వ్యవసాయ మార్కెట్ పలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల కోసం మంత్రి పున్నం ప్రభాకర్ కు వినతి పత్రం
▪️ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్// జమ్మికుంట).. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరుకై, బీసీ…
ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
▪️దేశీని కోటి ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇల్లందకుంట దేవస్థానం చైర్మన్…
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం ప్రణవ్ బాబు
జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే రాజ్యాంగాన్ని అపహస్యం చేసేలా బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల…
కులమతాలకు అతీతంగా ప్రజలు పండుగలు జరుపుకోవాలి
▪️జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని దేశంలోని విభిన్న కులాల మతలవారు ఉగాది, రంజాన్ మరియు రాబోయే పండుగలను అన్ని కులాల…
ఏప్రిల్ నుండి రేషన్ కార్డు దారులకు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలి తహసిల్దార్ సత్యనారాయణ
జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి రేషన్ డీలర్లతో తహసిల్దార్ మాట్లాడుతూ ఏ ఒక్కరు బియ్యం అమ్మి నట్లు ఫిర్యాదులు వస్తే కేసులు…
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ! నిరసన తెలిపిన. ముస్లిం సోదరులు
జనం న్యూస్. మార్చి 28. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ మాసం జుమతుల్ విధా చివరి శుక్రవారం నాడు నమాజ్ అనంతరం రామ చంద్రపురం మజీద్ లో పెద్ద…
రహదారి విస్తరణభూ నిర్వాసితులతో సమావేశం
మీ సమస్యలు పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా:ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,మార్చి29, అచ్యుతాపురం:అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణ భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురంలో ఉన్న నివాసం వద్ద నమావేశం నిర్వహించారు.అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు,…
ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వంలా ఉండాలి
▪️రాబోయే పండుగలన్నీ స్నేహపూరితమైన వాతావరణంలో జరుపుకోవాలి… ▪️హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, దేశంలోని విభిన్న కులాలు, మతాలవారు రాబోయే పండుగలు…
రంజాన్ పండుగ అందరి పండుగ
పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తున్న షేక్ మౌల,పఠాన్ మెహర్ ఖాన్. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా రంజాన్ పండుగ పేదవారు, ధనికులు అనే బేధం లేకుండా అందరూ కలిసి మెలసి చేసుకునే పండుగ రంజాన్ పండుగ అని…
పంచ మహాల్ దామరగిద్దలో శ్రీ లక్ష్మి వేంకటాచలపతి, శ్రీనివాసుడు.
వేం పాపాలు,కట తొలగించే,ఈశ్వరుడు భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి జనం న్యూస్,మార్చ్ 29,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద గ్రామం సమీపంలోని దట్టమైన అటవి ప్రాంతంలోని ఓ కొండపై వెలసిన కలియుగ దైవంగా…