• September 11, 2025
  • 14 views
రుద్రమ్మ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో గురువారం నాడు రుద్రమ చెరువును రాష్ట్ర పర్యటక శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి టూరిజం చేయాలని అధికారులకు పలు సూచనలు చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు…

  • September 11, 2025
  • 18 views
గోడకూలి వృద్ధులకు గాయాలు

తక్షణమే స్పందించి బాధితులను పరామర్శించి, ఆర్థిక సహాయంకు నివేదించిన తహసీల్దార్ ఎం డి ముజీబ్ మద్నూర్ సెప్టెంబర్ 11 జనం న్యూస్ భారీ వరుస వర్షాలకు ఇంటి గోడ తడిసి హండే కేలూరు గ్రామంలో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణి బాయి దంపతులపై…

  • September 11, 2025
  • 17 views
సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల పరిధిలోని పనిగిరి గ్రామంలో గురువారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ 40 లక్షల రూపాయల తో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసినాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…

  • September 11, 2025
  • 19 views
తక్కువ ప్రీమియంతో పెద్ద భద్రత

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 11) బ్యాంకులు అందిస్తున్న తక్కువ ప్రీమియంతో పెద్ద భద్రత బ్యాంకులు అందిస్తున్న బీమా పథకాలు ప్రజలకు వరం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో ల గురువారం జరిగిన ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన…

  • September 11, 2025
  • 16 views
లోక్ అదాలత్ తో రాజీ చేసుకోండి. చన్గోముల్ ఎస్సై భారత్ కుమార్ రెడ్డి.

జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలో ఏమైనా కేసులు ఉంటే ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చనుగోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై భారత్ కుమార్ రెడ్డి తెలిపారు. క్షణికావేశంలో…

  • September 11, 2025
  • 17 views
ఏర్గట్లలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం వద్దబుదవారం రోజునా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మూడ్ దయానంద్ నాయక్…

  • September 11, 2025
  • 19 views
కోటి నిధులతో రింగ్ రోడ్డు విస్తరణ పనులు – మాసంశెట్టి నీల బాబు

జనం న్యూస్ సెప్టెంబరు 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి రింగ్ రోడ్డు మెయిన్ రోడ్ నుండి కోల్డ్ స్టోరేజ్ వరకు రోడ్డుకి విరుపక్కల విస్తరణ చేయడానికి జీవీఎంసీ కోటి రూపాయలు నిధులతో పనులు చేపట్టడం జరిగిందని 84వ వార్డు…

  • September 11, 2025
  • 17 views
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ కు శుభాకాంక్షలు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ)కి రెండవసారి పల్నాడు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గురువారం నరసరావుపేట…

  • September 11, 2025
  • 56 views
13న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

రాజీమార్గం రాజమార్గం లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారం తో సత్వర పరిష్కారం కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని,డబ్బులను వృథా చేసుకోవద్దు ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ సెప్టెంబర్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- రాజీమార్గం…

  • September 11, 2025
  • 17 views
సేంద్రీయ ఎరువులను వాడుదాం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం ప్రకృతి ని కాపాడు కుందాం

జనంన్యుస్ తర్లుపాడు మండలం సెప్టెంబర్ 11 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ బుర్రి చంద్రశేఖర్, తహసీల్దార్ కె కె కిషోర్, వ్యవసాయ అధికారి జ్యోష్న దేవి అధ్యక్షతన జిల్లా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com