అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య AIFDW ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రభుత్వం మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతం అయ్యాయి ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా కన్వీనర్ అర్చన మాట్లాడుతూ మహిళల్లో దాగిందా ప్రతిభను వెలికి తీయడానికి ప్రతి సంవత్సరము మహిళా…
ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ
జనం న్యూస్ 12 ఆదివారం రిపోర్టర్ అవుసుల రాజు సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కడ్తల్ కు సాధారణ రోజుల్లో…
దొంగ దాడులు చేసే ప్రతిఘటన తప్పదు..
బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్.. జనం న్యూస్ //జనవరి //12//జమ్మికుంట //కుమార్ యాదవ్.. బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తున్నాం…
ముమ్మరంగా వాహన తనిఖీలు
జనం న్యూస్ 11జనవరి శనివారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా టౌన్ పరిది లోని పాత బస్టాండ్ ఏరియా లో కామారెడ్డి టౌన్ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు…
వినాయకపురంలో వడ్డెర ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొన్న వడ్డెర సంగం నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీను
జనం న్యూస్ జనవరి 12 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని వినాయకపురం గ్రామములో వడ్డెర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్ర సమరయోధుడు వడ్డే…
గుండాల చేనేత సహకార సంగం అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 12.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల చేనేత సహకారసంగం అధ్వర్యములొ ముక్యమంత్రి రేవంత్ రెడ్డి జవులి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ఆలేరు శాసన సభ్యుడు బీర్ల ఐలయ్య చి…
మెరుగైన వైద్య సేవలు ప్రవేట్ కి దిటుగా గవర్నమెంట్ దవాఖాన
రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )జనం న్యూస్ 11డిసెంబర్ బుధవారం రోజున కామారెడ్డి ప్రభుత్వఆసుపత్రి లో ఆపరేషన్ అయినా వ్యక్తి గవర్నమెంట్ ఆసుపత్రి లో ప్రవేట్ దిటుగా సర్కార్ దవాఖాన లో స్పెషల్ డాక్టర్ లు వున్నారు అని చెప్పారు ఆపరేషన్ స్పెషల్…
యువత స్వామి వివేకానందుడి బాటలో నడవాలి.
* వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్. జనం న్యూస్ 12 జనవరి ( వికారాబాద్ జిల్లా ప్రతినిధి ) భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన స్వామి వివేకానందుడి బాటలో యువత ముందుకు సాగాలని…
రక్తదాన శిబిరం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే….
బిచ్కుంద జనవరి 11 :- జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో శనివారం రోజున జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ సంస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరం విజయవంతమైంది.జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు…
సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
గాలిపటాలు ఎగిరి వేయడానికి చైనా మాంజా వినియోగించరాదు. ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ జనవరి 13 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సంక్రాంతి సెలవుల్లో హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు జగ్రత్తగా ఉండాలని మునగాల…