• January 11, 2025
  • 27 views
శ్రీరంగపట్నంలో సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు భారీ విరాళం…

జనం న్యూస్ జనవరి 11గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష…

  • January 11, 2025
  • 26 views
వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

జనం న్యూస్ జనవరి 12 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కొల్వయి గ్రామానికి చెందిన కస్తూరి బాపన్న తండ్రి/వెంకన్న, 47 సంవత్సరాలు, మున్నూరు కాపు కొల్వాయి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ రోజున మధ్యాహ్నం అందాద 03:30 గంటలకు తుంగూరు గ్రామ…

  • January 11, 2025
  • 38 views
మక్కా కు బయలుదేరిన వాళ్లకు సన్మానించిన ఎంఏ హకీమ్

కోటగిరి పొతంగల్ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అండగా ఉన్నారు నిరుపేద మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇస్తూ ఆర్థిక సాయం ఇస్తూ అందరి గుండెల్లో నిలుస్తున్నారు జల్లాపల్లి నుంచి పుట్టిన అన్నదమ్ములు ప్రజాసేవలోనిత్యం ఎంఏ హకీమ్ ఎమ్ఏ రజాక్ ల సేవలు…

  • January 11, 2025
  • 43 views
కంకర క్రషర్ టిప్పర్ల అతివేగంతో గుంతల మయంగా మారుతున్న హత్నూర గ్రామం రోడ్డు

జనం న్యూస్. జనవరి 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రధాన రహదారి అంతా గుంతల మయంగా మారి అటు వాహనదారులు ఇటు గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇష్టానుసారంగా కంకర క్రషర్…

  • January 11, 2025
  • 261 views
బేగంపేట వాగు మీద వెంటనే కల్వర్టు నిర్మించాలి సిపిఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం

జనం న్యూస్ : జనవరి 11 యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రాజాపేట మండలంలోని బేగంపేట వాగు మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా రాకపోకలకు వేసిన పైపులు కొట్టుకుపోయాయని వెంటనే కల్వర్టు నిర్మించాలని సిపిఐ మండల కార్యదర్శి చిగుళ్ల…

  • January 11, 2025
  • 76 views
ప్రభుత్వ పథకాల అమలుకు జనవరి 26 జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం జనం న్యూస్ 2025 జనవరి 11 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) ఇందిరమ్మ ఇండ్ల పథకం , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు…

  • January 11, 2025
  • 35 views
బోధన్ పట్టణంలోకామ్రేడ్ శావులం సాయిలు వర్ధంతి

జనం న్యూస్,జనవరి 11, బోధన్ నియోజవర్గం బోధన్ పట్టణంలో కామ్రేడ్ శావులం సాయిలు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. శనివారం రోజున కామ్రేడ్ శావులం సాయిలు 29వ వర్ధంతి బోధన్ పట్టణంలోని హెడ్ పోస్టు ఆఫీస్ వద్ద ప్రజాపంథా పార్టీ జెండా గద్దె…

  • January 11, 2025
  • 125 views
*దివ్యాంగుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తాం….. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ మరియు డి డబ్ల్యు ఓ వేణుగోపాలరావు ఎఫ్ఆర్ఓ స్వర్ణలత

పెద్దపెల్లి జిల్లా మంతిని ఆర్సి జనం న్యూస్.ప్రతినిధి వెంకటేష్ జనవరి 11 న్యూస్ *ప్రైవేట్ కుదిరిటిగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు *పెద్దపల్లి ఎం.సి.హెచ్ ఆసుపత్రిలో డీఈఐసి సెంటర్ ఏర్పాటు *త్వరలో మరోసారి దివ్యాంగులు గుర్తింపు క్యాంపు నిర్వహించి అర్హులను ఎంపిక…

  • January 11, 2025
  • 46 views
కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు. ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

జనం న్యూస్ జనవరి 11 వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి గ్రౌండ్ సంక్రాంతి పండుగ పర్వదిననా తేదీ : 14/01/2025 లో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించబడును. వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ యువజన…

  • January 11, 2025
  • 50 views
భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ప్రభుత్వం బిసి వృత్తిదారులను ఆదుకోవాలి వివిధ బీసీ కులాల సొసైటీలను పునర్నిర్మాణం గావించి ఆర్థిక రుణాలు అందించాలికొదుమూరు సత్యనారాయణతూముల శ్రీనివాస్ కురిమిళ్ళ శంకర్జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర, జిల్లా నాయకులుకొత్తగూడెం జనవరి 11 జనం న్యూస్ కొత్తగూడెం నియోజకవర్గంఇటీవల తెలంగాణ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com