రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాల్సిందే – టి ఆర్ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ 11 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి( టీ ఆర్ ఆర్ ఎస్)నాయకులు డిమాండ్ చేశారు.…
ముందస్తు గా సంక్రాంతి సంబరాలు
జనంన్యూస్ జనవరి 12 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఉన్న అరవి లిటిల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం రోజున స్కూల్ కరస్పాండెంట్ మూర్తి ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు వివిధ రకాలుగా…
రిటైర్మెంట్ వయస్సు పెంచాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి: టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి
జనం న్యూస్ జనవరి 11 కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన టిపిటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచాలనే యోచన…
మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు….. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి
జనం న్యూస్,జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి సమీకృత జిల్లా…
ఉదండాపూర్ బాధితులకు అండగా నిలిచిన ఎంపీ మల్లు రవి
గతంలో నష్టపరిహారం పెంచాలని ధర్నా చేసిన నాయకులపై కేసు నమోదు నవాబ్ పేట11 జనవరి 25 జనం న్యూస్ :- ఉదండాపూర్ రైతుల పక్షాన మద్దతుగా నిలబడి ధర్నా చేసిన కేసులో నేడు కోర్టుకు హాజరు వైనారు.2018 సంవత్సరంలో ఉదండాపూర్ బాధితులకు…
ఓసిపి 2 లో విశ్రాంతి భవనం కోసం వినతి
జనం న్యూస్, జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఓసిపి 2 మైన్ నందు విశ్రాంతి భవనం సరిగా లేక ఆపరేటర్లు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కార్మికులందరూ కలిసి గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, మేనేజర్ రామారావు , సంక్షేమ అధికారి మురళీ…
జోరుగా గంజాయి అమ్మకాలు?
పయనించే సూర్యుడు జనవరి 11 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జోరుగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి మానకొండూరు తిమ్మాపూర్ సైదాపూర్ చిగురు మామిడి ఇక్కడి నుండే ఈ వ్యాపారం. కొనసాగుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి…
మూడవరోజు కేపీఎల్ టోర్నీ టాస్ వేసి కొనసాగించిన ఎస్సైవిక్రమ్
నవాబుపేట 11 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కేపీఎల్ టోర్నమెంట్ మూడవరోజు కొనసాగుతున్న సందర్భంగా శనివారం టాస్ వేసి కొనసాగించిన నవాబుపేట ఎస్ఐ విక్రమ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల లో…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ 11 జనవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా, పూడూర్, మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2004-05 వ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తేది…
నిషేధిత అల్ఫాజోలం డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్న జిల్లా పోలీస్ బృందం
జనం న్యూస్. జనవరి 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) నిషేధిత ఆల్ప్రాజోలం డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసుల బృందం. సుమారు రూ 60 కోట్ల విలువ గల ఆల్ప్రాజోలం, ఆల్ప్రాజోలేతర…