• June 23, 2025
  • 27 views
యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు..!

జనంన్యూస్.23 సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల ఎస్సై ఎల్ రామ్ ఆధ్వర్యంలో తాళ్ల రమడుగు గ్రామంలో మత్తు పదార్థములు మరియు గంజాయి లాంటి మాదకద్రవ్యాలు వాడటo వల్ల కలిగే ఇబ్బందులు మరియు వాటికి యువత బానిస…

  • June 23, 2025
  • 25 views
హైకోర్టు న్యాయమూర్తితో ఎస్పీ భేటీ

జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హైకోగ్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టేస్‌ చీమలపాటి రవితో ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా కోర్టులో నిర్వహించే…

  • June 23, 2025
  • 24 views
కళాశాలల జిల్లా గ్రంథాలయ కమిటీ కన్వీనర్ గా రామభద్రరాజు నియామకం *

జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కళాశాలల జిల్లా గ్రంథాలయ కమిటీ కన్వీనర్ గా బుద్ధరాజు రామభద్రరాజు ను నియమిస్తూ ఆదివారం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్,…

  • June 23, 2025
  • 26 views
బ్రెయిన్‌ స్టోక్‌తో మృతి

జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరానికి చెందిన సీనియర్‌ వీడియో జర్నలిస్ట్‌ రాజశేఖర్‌ అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందారు.ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురి కావడంతో కుటుంబ సభ్యులు, సహచరులు చికిత్స కోసం ఓ…

  • June 23, 2025
  • 25 views
బహుముఖ వ్యూహంతో గంజాయి అక్రమ రవాణను నియంత్రిస్తున్న జిల్లా పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంను నియంత్రించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చెక్ పోస్టులు ఏర్పాటు, డైనమిక్…

  • June 23, 2025
  • 27 views
యువత క్రీడల్లో రాణించాలి: వీర్రాజు

జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళరేవు మండలంయువత క్రికెట్తో పాటు ఇతర క్రీడాల్లోనూ రాణించాలని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పటవల జడ్పీ ఉన్నత…

  • June 22, 2025
  • 47 views
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

జనం న్యూస్ జూన్ 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు-యువకులు,ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల యువతకు,ప్రజలకు ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో సూచించారు.మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని…

  • June 22, 2025
  • 35 views
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాజులపల్లి లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు*

(జనం న్యూస్ చంటి)ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు మాట్లాడుతూ యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా మారాలని, ఆరోగ్యంగా ఉండడానికి ఇది మనకెంతో సహకరిస్తుందని, విద్యార్థులకు ఇప్పటినుంచి…

  • June 22, 2025
  • 43 views
మందుబాబులకు అడ్డాగా మారిన పంట పొలాలు…

జనం న్యూస్ జూన్ 22 నడిగూడెం మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలను అడ్డాలుగా మార్చుకుని మందు బాబులు మధ్యం తాగి సీసాలు వదిలేసి వెళ్లడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పోలాల వైపు వెళ్లగా…

  • June 22, 2025
  • 52 views
దుక్కులు సిద్ధం.. వాన కోసం రైతన్న ఎదురుచూపులు

సబ్ టైటిల్ చినుకు జాడ కోసం రైతన్న ఎదురుచూపులునేలకు తడి లేక రైతుల దిగాలుఎండకు మాడిపోతున్న విత్తనాలుఈ సీజన్‌ పై రైతుల ఆశలు జనం న్యూస్ జూన్ 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు -సీజన్ కు ముందే మోస్తరు వర్షాలతో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com