ఎవడ్రా పోలీస్ ఎవడ్రా మా పిల్లల మీద కేసు కట్టే దమ్మున్న పోలీసులకు ఉందా
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు మా పిల్లల మీద కంప్లైంట్ ఇచ్చిన దొంగ నా కొడుకులు ఎవరు అంటూ లేడీ డాన్ హల్ చల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో సైతం గందరగోళం సృష్టించారు…
వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహణ
జనం న్యూస్ జూన్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు…
మండల నాయకులతో ఓట్లు వేయించి మండల అధ్యక్షుడుని ప్రకటించాలి
పప్పల నిర్ణయం పై టీడీపీ నాయకులు ఆవేదన జనం న్యూస్, జూన్ 20 అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలో 15 రోజుల క్రితం మండల అధ్యక్షులను ఏకపక్షంగా నిర్ణయించడం సరికాదని,మండల నాయకులతో ఓట్లు వేయించి మండల అధ్యక్షుడుని ప్రకటించాలనిపార్టీ పెద్దలు మంత్రి కొల్లి…
ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇండ్లు
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జనం న్యూస్ 21జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి మండలంలోని ఏడు మోట్లపల్లిలో గ్రామంలో ఎంపీడీఒ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ లాస్య శ్రీ…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన పై ప్రతిజ్ఞ
బిచ్కుంద జూన్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )లో నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల…
డిగ్రీ అడ్మిషన్లు ఈనెల 25 వరకు గడువు పంపు
రిజిస్ట్రేషన్ లో బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి డిగ్రీ కొత్త కోర్సులు సద్వినియోగం చేసుకోవాలి అందుబాటులో బీఎస్సీ ఫార్మాసిటికల్ సైన్స్ , బీకాం హెచ్ఆర్ ఆపరేషన్స్ బిచ్కుంద జూన్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద…
గొందళి సమాజ్ సంఘం ను బీసీ జాబితాలో చేర్చండి.బీసీ.కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కు వినతి పత్రం అందజేసి ఏక్నాథ్ దున్గే.
జనం న్యూస్ జూన్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గొందళి సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్నాథునికే వారి సంఘం సభ్యులు,గొందలి సంఘం కళాకారులతో ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిచైర్మన్ గోపిశెట్టి…
తడ్కల్ లో భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ సదస్సు
నేటితో ముగియనున్న భూ భారతి చట్టం 2025, అవగాహన సదస్సులు ఎమ్మార్వో సి భాస్కర్ జనం న్యూస్,జున్ 20,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి చట్టం…
పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు శూన్యం
(జనం న్యూస్- జూన్ 20 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల గ్రామాలలో పారిశుద్ధ్యం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టి వంద రోజుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంటే భీమారం మండలం మాత్రం అటువంటి చర్యలు…
ఎన్టీఆర్ నగర్ మరియు గాంధీ నగర్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
జనం న్యూస్ జూన్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ మరియు గాంధీ నగర్ కాలనీలలో డ్రైనేజీ, రోడ్లు మరియు పారిశుద్యనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్…