క్రీడలకు పుట్టినిల్లు పల్లెటూళ్ళు
జనం న్యూస్(10 జనవరి 2025)(కేశంపేట మండలం) క్రీడలకు పుట్టినిల్లు పల్లెటూర్లు అని ఏ క్రీడ మొదలైన ముందుగా పల్లెటూర్లలోనే పుడుతుందని కేశంపేట మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ అన్నారు. కేశంపేట మండల పరిధిలో తొమ్మిది రేకుల గ్రామంలో క్రికెట్ టోర్నమెంటును…
జిల్లా పరిషత్ ఉన్నత చేగుంట పాఠశాలో ఘనంగ సంక్రాంతి సంబరాలు.
జనం న్యూస్ 11.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ మాట్లాడుతూ సంక్రాంతి…
సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు
మధిర టౌన్ జనవరి 11 జనం న్యూస్ ప్రతినిధి సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు హిందువుల అతి సాంప్రదాయ పండుగలో ముఖ్యమైన సంక్రాంతి పండుగ వరుసగా మూడు రోజులు పాటు ఇళ్లల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటాం…
మల్లన్న దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్స్ స్టిట్ లైట్స్ ప్రారంభించిన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ 11.1.2025మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులుమెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గంతొగుట మండలంలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో సింగరాల మల్లన్న దేవాలయం వద్ద 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు చేపట్టిన నిర్మాణ…
మహిళాకాంగ్రెస్ నిర్మల్ జిల్లాఅధ్యక్షురాలిగా చొప్పదండి.భవాని నియామకం
జనం న్యూస్ జనవరి 11 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్)ఆల్ ఇండియామహిళా కాంగ్రెస్అధ్యక్షురాలుఅలకాలంబఆదేశాలమేరకు తెలంగాణా రాష్ట్ర మహిళకాంగ్రెస్ అధ్యక్షురాలుసునీత మోగిలి నిర్మల్ జిల్లామహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాచొప్పదండి భవాని నిమూడవ సారి నియామకంచేస్తూ శుక్రవారంహైదరాబాద్ లో నియామకపత్రంఅందజేశారు.ఈసందర్భంగాభవానిమాట్లాడుతూకాంగ్రెస్ పార్టీబలోపేతానికినాశయ శక్తుల కృషిచేస్తానని…
యువత అన్ని రంగాల్లో రాణించాలి సబ్ టైటిల్: నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల
జనం న్యూస్ జనవరి 11 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖానాపూర్ క్రికెట్ లీగల్ 3మ్యాచ్ ప్రారంభించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల ఈ సందర్భంగా ఎస్పీ…
చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య.
జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం జనవరి 11 సంక్రాతి పండగ సందర్బంగా పల్లెర్ల గ్రామంలో చిన్నారులకు గాలిపటాలు ప జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సంక్రాతి…
ఐమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న డాక్టర్ బోగ శ్రావణి
జనం న్యూస్ జనవరి 12 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామంలోని ఎస్టీ కాలనీ మరియు కందెనకుంట గ్రామంలో నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ఎంపీ ఫండ్ ద్వారా మంజూరైన ఐమాక్స్ లైట్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న…
పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు పునరుద్ధరణ: భూపాల్ రెడ్డి
జనం న్యూస్ 12 ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు పట్టణంలో పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవలు పునరుద్ధరించబడినవి అని స్థానిక సబ్ పోస్ట్ మాస్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యంగా కొత్తవి,ఆధార్ సవరణలు,…
మినీ సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన డాక్టర్ మనోజ్ కుమార్
శివ పార్వతి హై స్కూల్ నందు ముందుస్తున్న సంక్రాంతి వేడుకలను పుల్లంపేట మండలం వైద్యాధికారి మనోజ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శివ పార్వతి స్కూల్ కరస్పాండెంట్ సోమ బాలాజీ బాబు ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి…