ధ్యాన సాధన తో ఆరోగ్యంగా జీవించవచ్చు …
జనం న్యూస్ జనవరి 10 నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామం లోని రామాలయ దేవాలయం లో మిర్యాల ఆంజనేయులు ఆద్వర్యం లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధ్యాన సాధన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ధ్యానరత్న పి.ఎస్.…
నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 10 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని గోదావరి లో నీరు లేదని పంట పొలాలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెరువులో కుంటల్లో నీరు పూర్తిగా ఎండిపోయిందని వారం రోజుల క్రితం బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ…
కానిస్టేబుల్ రాషీద్ ఖాన్ కు శాలువ కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కౌన్సిలర్,కో అప్షన్,BRS నేతలు
జనం న్యూస్ 10జనవరి వనపర్తిజిల్లా కొత్తకోట మండలనికి చెందిన కానిస్టేబుల్ రాషీద్ ఖాన్ పుట్టినరోజు సందర్బంగా జామే మసీదు అధ్యక్షులు అబ్దుల్లా సాబ్ మున్సిపల్ కౌన్సిలర్ ఖాజా మైనోద్దిన్,కో అప్షన్ సభ్యులు వసీమ్ ఖాన్,BRS పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్,QR…
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు – కొత్తవారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ 2025 జనవరి 10 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులుండటంతో చాలా…
రేపటినుండి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
జనం న్యూస్:-10/01/2025 మండల ప్రతినిధి యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు . పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన యువ చైతన్య యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ పర్వదినం సందర్బంగా అంగరంగ…
దిందా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయి అనుమతులు
త్వరలోనే దిందా వంతెన నిర్మణపనులు ప్రారంభం _ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ జనవరి 10 దిందా గ్రామ ప్రజల చిరకాల స్వప్నం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీరుతుంది అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. _నేడు…
పోలీసుల పనితీరును ఆన్లైన్లో QR కోడ్ స్కాన్ ద్వారా తెలియజేయండి: జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ *
సంగారెడ్డి (జనం న్యూస్ 10జనవరి 25 ప్రతినిధి :మల్లేష్ ):- తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ గురువారం నాడు డిజిపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, పనితీరు, అవలంబిస్తున్న వివిధ రకాల కార్యక్రమాలపై ప్రజా అభిప్రాయ సేకరణకు గాను క్యూ…
ఎరువుల యాజమాన్యం, నాణ్యత మరియు వాడకం పై రైతులకు అవగాహన
జనం న్యూస్ , 10 జనవరి , ఇల్లంతకుంట : పొత్తూర్ గ్రామంలో ఐపిఎల్ కంపెనీ లిమిటెడ్ వారు మీటింగ్ రైతులకు అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో భాగంగా ఎరువుల యాజమాన్యం, నాణ్యత మరియు ఎరువుల వాడకం పై…
ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 10 మండల వ్యాప్తంగా శుక్రవారం ముక్కోటి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. టిఎల్ పేట, హిమాంనగర్, నాచారం, తిమ్మారావుపేట తదితర గ్రామాలలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గార్లఒడ్డు శ్రీ…
జిల్లా పోలీస్ అధికారులు బాధిత మహిళ వరమ్మకు న్యాయం చేయాలి.
నవపేట్ ఎస్ఐ పైన చర్య తీసుకోవాలి. జనం న్యూస్ 10 జనవరి ( డిస్టిక్ రిపోర్టర్ ) నావపేట్ ఎస్ ఐ పైన చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో ఎస్సై పైన చర్య కొరకు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసి న్యాయ పోరాటాన్ని…