అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల మైదానంలో మహా యోగేంద్ర కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 19 ముమ్మడివరం ప్రతినిధి అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు “యోగాంధ్ర -2025” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 6 గంటలకు కిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో యోగా కార్యక్రమం ఘనంగా…
దేశ ప్రజల రక్షకుడు-రాజ్యాంగ పరి రక్షకుడు రాహుల్ గాంధీ.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ. భిన్నత్వంలో ఏకత్వం వంటి విశిష్ట సిద్ధాంతానికి పుట్టినిల్లు అయిన భారతదేశం ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం అనే…
వైభవంగా పోచాలమ్మ తీర్థ మహోత్సవం.
జనం న్యూస్ జూన్ 19 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం ఐ పోలవరం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ పోచాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది…
దీర్ఘాయుష్మాన్ భవ: కందుకూరి సిద్ద వాత్సవ్, సిద్దిపేట
(జనం న్యూస్ చంటి జూన్ 19) నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సిద్దిపేట ఆదర్శనగర్ కాలనీకి చెందిన సిద్దు కు తల్లిదండ్రులు వాణి-శివ, నానమ్మ పుష్పలత, తాతయ్య జై రాములు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్నేహితులు లలిత సత్యం రెడ్డి, నవ్య…
పత్రికేయుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని మండల విద్యాధికారికి వినతిపత్రం
మండల విద్యాధికారికి వినతి పత్రం అందించిన పాత్రికేయులు జనం న్యూస్,జున్ 19,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న పాత్రికేయుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచిత విద్యను అందించాలన్న ఆదేశాలను జిల్లా విద్యాధికారి ఆదేశాలు…
పూడూర్ మండల్ లో వికసిత్ భారత్ సంకల్ప సభ
జనం న్యూస్ జూన్ 19 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూర్ మండల్ మన్నెగూడ లో పూడూర్ మండల అధ్యక్షులు తుంపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 11 సంవత్సరాల మోడీ సుపరిపాలన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…
నిరాడంబరంగా రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
జనంన్యూస్ జూన్ 19: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో గురువారం రోజునా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ 55వ జన్మదిన సందర్బంగా కేకు ను కోసి ఒకరినొకరు తినిపించుకొని వేడుకలను ఘనంగా…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ.
బిచ్కుంద జూన్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులచే గ్రామంలోని పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.…
శ్రమజీవులంతా సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి..!
జనంన్యూస్. 19.సిరికొండ. ప్రతినిధి. కార్మికవర్గ రాజ్యస్థాపనే టియుసిఐ లక్ష్మం టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ…శ్రమజీవులంతా సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని, కార్మికవర్గ రాజ్యస్థాపనే టియుసిఐ లక్ష్మంఅని టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ అన్నారు. గురువారం…
సిహెచ్ గున్నేపల్లి రామాలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 19 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ సిహెచ్ గున్నేపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా డే సందర్భంగా శిక్షణ కార్యక్రమం 21/06/2025 యోగ కార్యక్రమములకు కార్యకర్తలకు శిక్షణ…