• September 19, 2025
  • 15 views
సాగర్ డ్యాం భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పగించాలి – రమేష్ జి

కె ఆర్ ఎం బి చైర్మన్ కు వినతి పత్రం సమర్పించిన మాజీ కౌన్సిలర్ రమేష్ జి జనం న్యూస్ – సెప్టెంబర్ 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్…

  • September 19, 2025
  • 13 views
చిన్నారి మాయ నృత్యంనకు మంత్రముగ్ధులైన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి. పాఠశాలలో చదువుతున్న 60…

  • September 19, 2025
  • 11 views
పట్టణంలో రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట: మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని 18వ, 25వ వార్డులలో సుమారు రూ. 10 లక్షల అంచనా…

  • September 19, 2025
  • 11 views
ఎల్కతుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్(బక్కి) ఆధ్వర్యంలో ఘనంగా పొన్నం అనూప్ గారి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 19 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) కాంగ్రెస్ యువ నాయకుడు పొన్నం అనూప్ గారి జన్మదిన వేడుకులు ఎల్కతుర్తి జంక్షన్ లోని అంబెడ్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్…

  • September 19, 2025
  • 11 views
నాగుల్ దేవులపల్లి లో ఉచిత పశు వైద్య శిబిరం

జనం న్యూస్. సెప్టెంబర్ 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలంలోని నాగుల్ దేవులపల్లి గ్రామంలో ధన్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల పశు వైద్య అధికారి డాక్టర్ సంధ్యారాణి.హేమలతలు తెలిపారు.ఈ సందర్భంగా వైద్య…

  • September 19, 2025
  • 16 views
ఉన్నత విలువలకు కట్టుబడిన మండాది రామచంద్రు

జనం న్యూస్ సెప్టెంబర్ 19( మరిపెడ బంగ్లా ) జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు, సీతారాంపురం హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మండాది రామచంద్రు ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జె.వివి స్టేట్ కల్చరల్ సెక్రటరీ లింగంపల్లి…

  • September 19, 2025
  • 12 views
వికలాంగుల హక్కుల పోరాట సమితి నూతన కమిటీ ఎన్నిక

(జనం న్యూస్ సెప్టెంబర్ 19 చంటి) రాయపొల్ మండల కేంద్రంలో శుక్రవారం “వికలాంగుల హక్కుల పోరాట సమితి” కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్ ను సభ్యులు ఏకగ్రీవంగా…

  • September 19, 2025
  • 8 views
హెచ్ఐవి / ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు…

  • September 19, 2025
  • 11 views
బి.వి.ఆర్.ఐ.టి కళాశాలలో ఇమాజిన్ జపాన్ పెయింటింగ్ పోటీలు

జనం న్యూస్.సెప్టెంబర్ 19. మెదక్ జిల్లా.నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి.వి.ఆర్ ఐటి కళాశాలలో ఇమాజిన్ జపాన్ పెయింటింగ్ పోటీలు విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే తెలిపారు. గ్రాడ్యుయేట్…

  • September 19, 2025
  • 12 views
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

జనం న్యూస్,సెప్టెంబర్19, అచ్యుతాపురం ఆర్అండ్ బి రోడ్డు విస్తీర్ణంలో భాగంగా రేపు కొన్ని ప్రాం తాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్,ఏఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అచ్యుతాపురం సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అయ్యే కె.వి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com