ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే
జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సీఎం చంద్రబాబుకి ప్రజలను నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో రాష్ట్ర ప్రజలకు…
మార్నింగ్ వాక్ యువతతో పోలీసు అవగాహన కార్యక్రమం..!
జనంన్యూస్. 17. సిరికొండ. ప్రతినిధి. ఈరోజు ధర్పల్లి సీఐ ఆధ్వర్యంలో సిరికొండ పోలీస్ స్టేషన్ ఎస్సై రాము తన సిబ్బంది కలిసి, సిరికొండ మండల పరిధిలో సుమారుగా 100 మంది యువత గ్రామ సభ్యులతో కలిసి. 3 కిలోమీటర్ల మేర మార్నింగ్…
అండర్ – 15 విభాగం లో ఆంధ్ర సౌత్ జోన్ జట్టు కు ఎంపికై న పూర్విజా
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం విభా ఏరుడైట్ స్కూల్ కు చెందిన హనుమంతు పూర్విజా CAYD సబ్ సెంటర్ నందలూరు నుండి ఫాస్ట్ బౌలింగ్ లో శిక్షణ పొందుతూ మంచి క్రమశిక్షణ తో శ్రమించి ప్రాక్టీస్ చేస్తూ…
ఆకుపాముల రైతు వేదికకు వాటర్ ఫిల్టర్ బహుకరణ
జనం న్యూస్ జూన్ 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని ఆకుపాముల రైతు వేదికలో రైతుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ను కేసాగాని వీరబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సోమవారం వ్యవసాయ అధికారులకు అందజేశారు.…
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి కార్యక్రమానికి మహేష్ కుమార్ ఆహ్వానం
జనం న్యూస్ జూన్ 16 అమలాపురం [ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి…
ఏడాది పాలనలో అంతా మోసమే.సూపర్ సిక్స్ పేరుతో మోసం.హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు మాజీ మంత్రి వర్యులు,పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు విడదల రజిని జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం”పుస్తకావిష్కరణ గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు…
మా వాడ బోరింగ్ మరమ్మతులు చేయండి అని ఎంపీడీఓ వినతిపత్రం
జనం న్యూస్ జూన్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం కిరిడీ గ్రామంలో గల ఎస్టి వాడలో నానవేణి రాజయ్య గల్లీలో గల బోర్ వెల్ గత కొద్ది రోజులుగా పాడైపోవడంతో గల్లీలో గల నిరుపేద కుటుంబాలు…
రైతుల మేలు కోసమే రైతు నేస్తం
జనం న్యూస్ జూన్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రైతుల మేలు కోసమే ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం అమలు చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని ఆకుపాముల రైతు వేదికలో…
కొండాపూర్ గ్రామంలో జెసిబి పట్టివేత..!
జనంన్యూస్. 16.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని కొండాపూర్ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం అందజ 2:30 గంటలకు, గ్రామంలోనీ కప్పల వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అని పక్క సమాచారం మేరకు సిరికొండ ఎస్సై…
యోగా డే నిర్వహణను ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు గతంలో మహానాడు, ఇప్పుడు యోగా డే నిర్వహణలో ప్రజాప్రతినిధులు, ప్రజలతో ప్రత్తిపాటి సమన్వయం బాగుందన్న ముఖ్యమంత్రి 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణను ముఖ్యమంత్రి ఎంతో…