పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం.
జనం న్యూస్ 12కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లొ వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. గాదిగూడ, బేలా మండలంలొ గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన పిడుగు పాటుకు ఆరుగురు మృతి…
పాఠశాల పున ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటి పుస్తకాలు ఏకరూప దుస్తులు మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు*
(జనం న్యూస్ చంటి జూన్ 12) జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ నందు విద్యార్థులకు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే పాఠ్యపుస్తకాలను నోటు పుస్తకాలను ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి అందజేశారు మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నత…
విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు
జనం న్యూస్ 13జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నూతన విద్యార్థులకు పూలతో స్వాగతం,మిఠాయిల పంపిణి మరియు విద్యార్థులకు యూనిఫామ్స్, నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు పంపిణి చేయడం జరిగింది ఇందులో విద్యార్థుల…
భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యంఎఎంసి చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 13జూన్ పెగడపల్లి ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన భూ భారతి కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్రఎస్ సి, ఎస్ టీ, మైనారిటీ, వికలాంగుల, శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ఆదేశాల మేరకు ఈరోజు నామపూర్, సుద్దపల్లి గ్రామాలలో నడుస్తున్న…
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన ప్రతి రైతు ఈకే వేసి చేయించుకోవాలి
జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో అన్నదాత సుఖీభవ పధకం నకు సంబంధించి మండలంలో గల అర్హులైన రైతులు అందరూ మీ సమీపంలో గల రైతు సేవా కేంద్రం నకు…
మిత్రమానేనున్నా..అధైర్య పడొద్దు తోటి మిత్రుడు చెక్కల మహేష్
జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మిత్రమా నేనున్నా నీకు అంటూ నువ్వు అధైర్యపడొద్దని అండగా ఉంటా అని తన తోటి మిత్రుడు చెక్కల మహేష్, రమేష్,కు భరోసా ఇచ్చారు. మండల…
ప్రైవేట్ బడి వద్దు ప్రభుత్వ బడి ముద్దు — హెచ్ ఎం నర్సింలు
ఘనంగా పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాల జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ బడులు మిన్న అని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ నర్సింలు, అన్నారు…
తెరుచుకున్న మూత బడిన పాఠశాల
జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) మార్కుక్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల గంగాపూర్ గత ఏడు సంవత్సరాల కాలంగా మూతబడినది. గత ఐదు రోజులుగా బడిబాట లో బాగంగా గ్రామ తల్లిదండ్రుల,…
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఏడాది సిద్దిపేటలో జనసేన కార్యకర్తల సంబరాలు.
జనం న్యూస్ :12 జూన్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్బంగా జనసేన పార్టీ క్రియశిలా సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి…
సమాజం కొరకు కష్టపడే వ్యక్తికి సరియైన గుర్తింపు డాక్టరేట్
దీక్ష భూమి లో గౌరవ డాక్టరేట్ పొందిన కమలాకర్ కు సన్మానం జనం న్యూస్ జూన్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దీక్ష భూమి వద్ద ఇటీవలే గౌరవ డాక్టరేట్ పొందిన సమాచార హక్కు…