దిందా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయి అనుమతులు
త్వరలోనే దిందా వంతెన నిర్మణపనులు ప్రారంభం _ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ జనవరి 10 దిందా గ్రామ ప్రజల చిరకాల స్వప్నం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీరుతుంది అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. _నేడు…
పోలీసుల పనితీరును ఆన్లైన్లో QR కోడ్ స్కాన్ ద్వారా తెలియజేయండి: జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ *
సంగారెడ్డి (జనం న్యూస్ 10జనవరి 25 ప్రతినిధి :మల్లేష్ ):- తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ గురువారం నాడు డిజిపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, పనితీరు, అవలంబిస్తున్న వివిధ రకాల కార్యక్రమాలపై ప్రజా అభిప్రాయ సేకరణకు గాను క్యూ…
ఎరువుల యాజమాన్యం, నాణ్యత మరియు వాడకం పై రైతులకు అవగాహన
జనం న్యూస్ , 10 జనవరి , ఇల్లంతకుంట : పొత్తూర్ గ్రామంలో ఐపిఎల్ కంపెనీ లిమిటెడ్ వారు మీటింగ్ రైతులకు అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో భాగంగా ఎరువుల యాజమాన్యం, నాణ్యత మరియు ఎరువుల వాడకం పై…
ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 10 మండల వ్యాప్తంగా శుక్రవారం ముక్కోటి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. టిఎల్ పేట, హిమాంనగర్, నాచారం, తిమ్మారావుపేట తదితర గ్రామాలలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గార్లఒడ్డు శ్రీ…
జిల్లా పోలీస్ అధికారులు బాధిత మహిళ వరమ్మకు న్యాయం చేయాలి.
నవపేట్ ఎస్ఐ పైన చర్య తీసుకోవాలి. జనం న్యూస్ 10 జనవరి ( డిస్టిక్ రిపోర్టర్ ) నావపేట్ ఎస్ ఐ పైన చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో ఎస్సై పైన చర్య కొరకు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసి న్యాయ పోరాటాన్ని…
వానికేతన్ హై స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
జనం న్యూస్ , 10 జనవరి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేశారు. విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.…
బస్సు కిందికి దూసుకెళ్లిన బైకు
జనం న్యూస్;-10/01/2025 పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద బస్సు కిందికి దూసుకు వెళ్లిన బైక్ బస్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బైకుపై వెళ్తున్న వాహనదారుడు కి తప్పిన ప్రమాదం రాజీవ్ చౌరస్తా వద్ద ఫుట్ పాతులపై ఇష్టారాజ్యంగా బైకులు…
దక్షిణ భారతదేశ స్థాయి సైన్స్ ఫేర్ కు బిఆర్ పురం విద్యార్థులు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 10 : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో ఈ నెల 7 నుండి 9 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ లో జిల్లా పరిషత్ ఉన్నత…
అక్రమ రవాణా చేస్తున్న పశువుల వాహనం పట్టివేత
జనం న్యూస్ జనవరి 10 అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు వాహనాలను శుక్రవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి SI ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు…
ఘనంగా పల్లవి స్కూల్ మూడవ వార్షికోత్సవ వేడుకలు.
జనం న్యూస్ జనవరి 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు. సంబరంగా ఆడి పాడిన విద్యార్థులు కూకట్ పల్లిలోని పల్లవి స్కూల్లో మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫిజియోథెరపిస్ట్ గంప నాగేశ్వరరావు…