• January 10, 2025
  • 43 views
వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నజీర్ సన్మానించిన ముక్తార్

జనం న్యూస్ జనవరి 10ప్రతినిధి ఎండీ జహంగీర్నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఆధ్వర్యంలో . నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్. నజీర్ ఘనంగాసన్మానించిన. డిసిసి ఉపాధ్యక్షులు ముక్తార్ . మరియు బంగారి పర్వతాలు…

  • January 10, 2025
  • 43 views
గిరిజన ఆదివాసి శిక్షణ తరగతులకు హాజరుకానున్న మంత్రులు

జనం న్యూస్ -జనవరి 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ప్రాజెక్టు హౌస్ లో జరుగుతున్న గిరిజన ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్…

  • January 10, 2025
  • 160 views
ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు…

జనం న్యూస్(10 జనవరి 2025)(కేశంపేట మండలం) కేశంపేట మండల కేంద్రంలో గల ధవళగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని. వెంకటేశ్వర స్వామికి అభిషేకం, స్వామి వారికి సహస్రనామాపుష్పార్చన భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులుగ్రామ ప్రజలు…

  • January 10, 2025
  • 86 views
ముందస్తు గా సంక్రాంతి సంబరాలు

జనంన్యూస్ జనవరి 11 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా శుక్రవారం రోజున సుల్తానాబాద్ లో ఉన్న సేయింట్ మేరీ పాఠశాలలో కరస్పాండెంట్ ఫాదర్ శౌరెడ్డి ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు సేయింట్ మేరీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆట…

  • January 10, 2025
  • 34 views
జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కి సమ్మె నోటీస్ అందజేశారు

జనం న్యూస్ జనవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ మున్సిపల్ గా ఏర్పడి దాదాపు 11 నెలలు అవుతున్న ఈ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని గత పది నెలల…

  • January 10, 2025
  • 38 views
సంక్రాంతి పండుగ దృష్ట్యా వాహనాల రద్దీ ఉంటుంది.

జాతీయ రహదారి 65పై వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. జనం న్యూస్ జనవరి 11 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని…

  • January 10, 2025
  • 35 views
ప్రమాదాలకు ఇక చెక్

మంత్రి చొరవతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి టోల్గేట్ డివైడర్ తొలగింపు. జనం న్యూస్ 10 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గత 20 సంవత్సరాల క్రితం నేషనల్ హైవే అథారిటీసీ…

  • January 10, 2025
  • 37 views
వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వారదర్శనం సందర్బంగా భద్రాచలంలో పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల దంపతులు

జనం న్యూస్ 11 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం కురిమెల్లా శంకర్ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం (ముక్కోటి) సందర్బంగా శుక్రవారం తెల్లవారు జామున భద్రాచలంలో జరిగిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి…

  • January 10, 2025
  • 53 views
ముక్కోటి ఏకాదశి సందర్బంగా ముగ్గుల పోటీలు

జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి ప్రైమరి స్కూల్ లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థినిలు మరియు టీచర్స్ కూడా ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ప్రైమరి స్కూల్ లో…

  • January 10, 2025
  • 46 views
నాపాక లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే— గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ జనవరి 10 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ ; జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో ఉండబడిన శ్రీ సర్వతోభద్ర నాపాక లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ మాజీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com