పరిశుభ్రతకుప్రాధాన్యత ఇవ్వండి
జనం న్యూస్ మార్చ్ 16 కోటబొమ్మాళి మండలం: అధికారులు పారిశుద్య కార్మికులకు సరైన ఆదేశాలు ఇచ్చి పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని మండలం కొత్తపేట గ్రామ ప్రధాన రహదారిలోని వ్యాపారులు, గ్రామస్థులు ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్ దృష్టికి తీసుకువచ్చారు. శనివారం జరిగిన స్వచ్చంద్ర,…
నడిగూడెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ….
జగన్ న్యూస్ మార్చి 15 నడిగూడెం నడిగూడెం పోలీస్ స్టేషన్ ను ఇటీవల జిల్లాకు నూతన ఎస్పీగా వచ్చిన కే నరసింహ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ దస్త్రాలను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.కేసుల పని మీద స్టేషన్ కు వచ్చే…
300 మంది భక్తులు భక్తితో కోటి తలంబ్రాల దీక్షలో
దుబ్బాక బాలాజీ దేవాలయంలో మారు మ్రోరోగిన రామనామం గ్రామ, గ్రామాన నిర్వహిస్తున్న రామకోటి సంస్థ రామకోటి రామరాజు చేస్తున్న కృషికి సన్మానం జనం న్యూస్, మార్చ్ 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రామ నామమే…
పరీక్షలంటే భయం వద్దు
విద్యార్థులు ఉన్నతమైన కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి చదివితేనే ఉన్నతమై స్థానాలకు చేరుకుంటారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ జనం న్యూస్ మార్చి 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విద్యార్థులు ఉన్నతమైన కలలు కని, వాటిని…
రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
జనం న్యూస్15 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమల శంకర్ ) భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు…
సైన్స్ ఎగ్జిబిషన్ లో.శ్రీ చైతన్య స్కూల్ సుపర్..
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి జనం న్యూస్, మార్చి 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ లో సైన్స్ ఎగ్జిబిషన్ ను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్సీ…
ప్లాస్టిక్ కవర్ వద్దు మామూలు సంచి ముద్దు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల అరవపల్లిలో ఆర్ అండ్ బంగ్లా కూడలి దగ్గర మూడవ శనివారం లో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని…
ఘనంగా సెయింట్ జోసెఫ్ చర్చి వార్షికోత్సవ వేడుకలు
జనం న్యూస్ -మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సెయింట్ జోసఫ్ చర్చి 54 వ వార్షికోత్సవాన్ని శనివారం పారిష్ ప్రీస్ట్ ఫాదర్ సాగిలిజయరాజుఆధ్వర్యంలో చర్చి సంఘస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మొదట మూడు…
మద్దిరాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నిరసన
జనం న్యూస్ మార్చ్(15) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని సూర్యాపేట- దంతాలపల్లి రోడ్డు మీద బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డిని…
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెం గ్రామాలలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎం…