క్రీడలలో యువత రాణించాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, యువత చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తద్వారా మన గ్రామానికి, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు వాటి అంతట అవే వస్తాయని ఆ దిశగా స్థానిక…
నందలూరు వాసికి ప్రతిభా అవార్డు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్ మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి నందుకు ఉత్తమ ప్రతిభా…
భారీ ఈదురు గాలులు వీచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ..!
జనంన్యూస్. 10.నిజామాబాదు. నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని తేది :9-6-2025 నాడు రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరియు ట్రాఫిక్…
అవార్డులు అందుకున్న విజయనగరం విద్యార్థులు
జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చదువు, కుటుంబం, కెరీర్తో పాటు పిల్లలకు మంచి నడవడిక ముఖ్యమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవంలో సోమవారం ఆమె…
బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్…
జిల్లాలో అనుమతులు లేకుండా విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలి – SFI JC సేతు మాధవన్ గారిని కలిసి వినతి పత్రం అందించిన SFI నాయకులు
జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విద్యాసంస్థల బోర్డులను విద్యా శాఖాధికారులు తొలగించాలని SFI నాయకులు కోరారు. సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు…
వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలికలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన
జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలు 1995, 1998 చట్టాలను పునరుద్ధరించాలని, వృత్తి ప్రమాణాలను, వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్…
మంత్రి వర్గంలో మున్నూరుకాపులకు తీవ్ర అన్యాయం
మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ జనం న్యూస్ జూన్ 10 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో మున్నూరుకాపు వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మున్నూరుకాపు సంఘం జిల్లా…
వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయించాలి
జనం న్యూస్ జూన్ 9 :గొలుగొండ మండలం విలేఖరి పొట్ల రాజా గొలుగొండ మండలం లో ఉన్న గ్రామాల్లో పలు గ్రామాల్లో మొన్న కురిసిన వర్షాల కారణంగా ప్రజలు జ్వరాలకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఉద్దేశించుకొని ఆ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు…
వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయించాలి
జనం న్యూస్ జూన్ 9 :గొలుగొండ మండలం విలేఖరి పొట్ల రాజా:*గొలుగొండ మండలం లో ఉన్న గ్రామాల్లో పలు గ్రామాల్లో మొన్న కురిసిన వర్షాల కారణంగా ప్రజలు జ్వరాలకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఉద్దేశించుకొని ఆ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు దగ్గరుండి…