టైటిల్ ముగ్గురు సామాన్యులు బైకు మీద వెళ్తే పైన్ ఆటో లో నలుగురి కంటే ఎక్కువగా పైనే మరియు గవర్నమెంట్ ఆర్ టి సి బస్సు లో 120 ఎక్కువ ఎవరు వేస్తారు రేవంత్ రెడ్డి సార్
జనం న్యూస్ 14 మంగళవారం రిపోర్టర్ అవుసుల రాజు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఒక వైపు స్పెషల్ గా డ్రైవ్ గా మద్యం సేవించి వాహనాలు నడుపారాదు అని సరైన పేపర్స్ లేవని హెల్మెట్ లేదని నెంబర్ ప్లేట్ లేదని ట్రిబుల్…
అఖండ హరే రామ నామ సప్తాహం
పయనించే సూర్యుడు, జనవరి 14, పోతుగంటి రామ్ ప్రసాద్ ఖమ్మం జిల్లా ,సింగరేణి మండలం, చీమలపాడు బాజుమల్లయిగూడెం కోదండ రామాలయంలో 50వ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పూర్తయిన సందర్భంగా 10/01/25 నుండి17/01/25 వరకు ఏడు రోజులు 24 గంటలు అఖండ హరే…
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
జనం న్యూస్ :14, రెబ్బెన కుమురంభీం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుకి,మాజీ ఎంఎల్ఏ అత్రం సక్కు కి ఆసిఫాబాద్ లో కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్,ఆసిఫాబాద్…
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు
భైరయ్య జనం న్యూస్ 14జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియా రెడ్డి మేడం కి మరియు జిల్లా ఎస్ పి మేడం సింధు శర్మ కు మరియు ఏ ఎస్ పి…
9 మొబైల్ ఫోన్లు రికవరీ పట్టణ సీఐ నాగరాజు.
జనం న్యూస్ 2025 జనవరి 14(మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ పట్టణంలో 9 మొబైల్ రికవరీ చేసిన వాటిని బాధితులకు పట్టణ సి ఐ నాగరాజు అందజేశారు . మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…
బ్రహ్మోత్సవం ముస్తాబైన జేజ పట్నం రామప్ప రామలింగేశ్వర దేవాలయ
*ముచ్చటగా మూడు రోజులు జాతర* జనం న్యూస్ తూప్రాన్, జనవరి, 14. తూప్రాన్ మండలం (ఇస్లాంపూర్) జేజపట్నం శివారులోని రామప్పగుట్ట పై సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుట్టపై వెలిసిన…
నూతన మార్కెట్ విధానాలను వెనక్కి తీసుకోవాలి
జనం న్యూస్ జనవరి 14 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.రైతు నూతన మార్కెట్ విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం మద్దూరు అంబేడ్కర్ విగ్రహం ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం…
పేకాట ఆడేవాళ్లను పట్టుకున్న వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు
జనం న్యూస్ జనవరి 13 వేములపల్లి/ సాయంత్రం 5 గంటల సమయంలో రావులపెంట గ్రామంలోని పశువుల వైద్యశాల వద్ద ఆ గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్ డ్రైవరులు డబ్బులను బెట్టింగ్ గా పెట్టి బహిరంగ ప్రదేశంలో అందర్ బహార్ పేకాట ఆడుచుండగా…
పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ : జనవరి 13 (ప్రతినిది క్రాంతి కుమార్) లచ్చెపేట్ గ్రామం, మాచారెడ్డి మండలం. మాచారెడ్డి మండలంలోని గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది విద్యార్థులు అందరూ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను…
కామారెడ్డి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో భోజనాలు సరిగ్గా పెట్టడం లేదు
జనం న్యూస్ 14 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు గవర్నమెంట్ దావఖనలో అన్నం సరిగ్గా పెట్టక రోగులు రోహిస్తున్నారు అక్కడ ఉన్న ఫుడ్ సెక్షన్ పవన్ అనే ఇన్చార్జి రోగుల మీదికి తిరగబడి మీ ఇష్టం ఉంటే తినండి లేకుంటే వెళ్లిపోండి…