గడ్డం ప్రసాద్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాశీనాథ్ యాదవ్
జనం న్యూస్ జూన్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శేర్లింగంపల్లి నియోజకవర్గం…
వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ ర్యాలీ
కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నినాదాలు జనం న్యూస్,జూన్04,అచ్యుతాపురం: ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని,కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది.…
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.56 లక్షల జడ్పీ నిధులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మానుకొండవారిపాలెంలో ప్రధాన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం.. గణపవరంలో తాగునీటి ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుకు మార్గం సుగమం : ప్రత్తిపాటి. మూడుగ్రామాల ప్రజల పోరాటం.. ప్రత్తిపాటి ప్రత్యేక…
లబ్ధిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…
జనం న్యూస్4 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల పరిధిలోని జిలుగుల గ్రామానికి చెందిన వేముల శ్రీకాంత్ కి ముఖ్యమంత్రి సహాయనిధి కింద 60.000 వేల రూపాయల గల చెకును కాంగ్రెస్ పార్టీ గ్రామ…
జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం
ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ జనం న్యూస్ జూన్ 4, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం అని జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్…
పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం లక్ష్యం డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు
జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ మండలం లోని చిల్లటిగూడ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇల్లు భూమిపూజ కార్యక్రమలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఇంటి నిర్మాణనికి భూమి…
వివాహ వేడుకలకు హాజరై వధువరులను ఆశీర్వాదించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
జనం న్యూస్ 4జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్..ఉట్నూర్:-జైనూర్ కు చెందిన బిఆర్ఏస్ యువనేత సోన్ కంబ్లే సిద్దు ,నిఖిత వివాహ వేడుకకు అదేవిధంగా జామ్ని గ్రామానికి చేందిన మరో నూతన వదువరులు అర్క రాజేందర్,లావణ్య వివాహ వేడుకకు ముఖ్య…
వివాహ వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ జూన్ 4, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ప్రతినిధి (పి. హనుమంత్ రెడ్డి,) పరిగి మండలంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ…
నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి.
జనం న్యూస్ జూన్ 4, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, నాణ్యమైన విత్తనం రైతులకు నేస్తం అనే వినూత్న కార్యక్రమం ప్రారంభం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో విస్తృతంగా అమలు పంట సాగులో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రను గుర్తించి…
ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్..!
జనంన్యూస్.నిజామాబాద్, జూన్ 04. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో…