రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి.
జనం న్యూస్ మే 29, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ తోము మండలంలోని దిర్సంపల్లి గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ, సబ్సిడీపై 50 శాతం సబ్సిడీతో వచ్చిన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే…
పరిగికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు.
జనం న్యూస్ మే 29 వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద విద్యార్థుల కోసం పరిగి పట్టణంలో ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం…
పదవీకాంక్ష కంటే ప్రజల బాగోగులే ప్రత్తిపాటికి ముఖ్యం టీ ఎన్ ఎస్ ఎఫ్ నేత గట్టినేని సాయి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు తిరుపతిలో ప్రత్తిపాటి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన టీడీపీ, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు ప్రజల బాగోగులే ప్రత్తిపాటికి ముఖ్యమని, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. ఏం చేస్తే తనప్రాంత…
కనకదుర్గమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం అందజేత
ప్రముఖ వ్యాపార వేత్త ఇనకొండ చంద్రా రెడ్డి, జనం న్యూస్, మే 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్) మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలో ముదిరాజుల సంఘం ఆద్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు.ఆలయ అభివృద్ధికి ప్రముఖ…
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకే ! రాజీవ్ యువ వికాస్ పథకం.
జనం న్యూస్. మే 28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్ (అబ్దుల్ రహమాన్) నిరుద్యోగులైన యువతక కోసం స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని హత్నూర మండల ప్రత్యేక అధికారి సంగారెడ్డి…
తెనాలి లో దళిత, ముస్లిం యువకులపై అతి క్రూరంగా దాడి చేసిన లోకల్ పోలీస్ అధికారుల
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చర్యలను ఖండిస్తున్నామని ఇది మానవ హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నామనివిసీ కే పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వంజా జాన్ ముత్తయ్య తెలిపారు, వారు ఈరోజు…
నరసరావుపేట పట్టణ మాదిగ మహిళ కమిటీ నిర్మాణంనేడు జరిగిన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్, అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ మరియుఎం ఎస్ పి, జిల్లా, అధ్యక్షులు కనుమూరి కోటేశ్వరరావు మాదిగ , జిల్లా మహిళా…
స్మశాన వాటిక అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయం అందించిన (44th జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థి) మన జనసేన నాయకులు పతివాడ చంద్రశేఖర్ (చిన్ని )
జనం న్యూస్ 29 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక విజయనగరం అయ్యన్నపేట గ్రామ శివారు లోనున్న స్మశాన వాటిక అభివృద్ధి కొరకు తన వంతు సహాయంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో అయ్యన్నపేట గ్రామ పెద్దలకు మన…
విజయనగరం పేలుళ్ల కుట్రలో ముగిసిన విచారణ
జనం న్యూస్ 29 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్, సమీర్లను 6 రోజులుగా చేస్తున్న విచారణనేటితో నిన్న ముగిసింది.నిందితులను NIA, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కౌంటర్ ఇంటెలిజెన్స్లు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం వైద్య…
బాల్య వివాహం ను అడ్డుకున్న అధికారులుచట్టాలను గౌరవించండి
జనం న్యూస్ 29 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మండలంలో గల పిట్టాడ పంచాయతీ చీపురు వలస గ్రామానికి చెందిన పి జోగి దొర (19),సారాడవలస లోతుగెడ్డ పంచాయతీ కి చెందిన సిహెచ్ సత్యవతి (15) గిరిజన ఆచారం…