పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి విరాళాన్ని అందించిన మాజీ జెడ్పీ టిసి రమాదేవి నారాయణ రెడ్డి
. జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని సాధనపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి మాజీ జడ్పీటీసీ వంగాల. రమాదేవి నారాయణరెడ్డి దంపతులు పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి 50,000/-…
విషాదం జరిగిన గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు
జనం న్యూస్, మే 27, ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం కమినిలంక గోదావరి లో 8 మంది యువకులు సోమవారం స్నానానికి దిగి గల్లంతైన ప్రాంతాన్ని మంగళవారం బీజేపీ ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను…
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న శాయంపేట పోలీసులు
జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి మందారిపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్కడే ఉన్న బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపించగా…
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులు అందజేసిన డిపో మేనేజర్
27/05/2025(మంగళవారం )రోజున తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో యందు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల ప్రగతి చక్రంఅవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నర్సంపేట డిపో లో పనిచేస్తున్న ఉద్యోగులు కండక్టర్లు సంతోష్,స్రవంతి, రమేష్,…
పహల్గామ్ హత్యలపై సమగ్ర విచారణ జరపాలి..!
జనంన్యూస్. 27. సిరికొండ. ప్రతినిధి. ఆపరేషన్ సింధూర్ వివరాలు భారత ప్రజలకు తెలియజేయాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు. పహల్గాం లో పర్యాటకుల హత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న…
మానవసేవి మాధవ సేవ” ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం దాసరి రాహుల్ ప్రదీప్ ఆధ్వర్యంలో
జనం న్యూస్ మే 27 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వేసవి కాలం సందర్భంగా కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీలోని కూకట్ పల్లి ఆంధ్రప్రభ విలేకరి దాసరి రాహుల్ ప్రదీప్ వారి కార్యాలయం వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం…
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
జనం న్యూస్ మే 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మాదకద్రవ్యాల వైపు ఆలోచన వస్తే మన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డిఎస్పీ నీ కలిసి శుభాకాంక్షలు తెలిపిన బైండ్ల కుమార్
జనం న్యూస్ మే 27 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణమునకు నూతన డిఎస్పీగా ప్రభాకర్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.…
గంజాయి అనార్థాలపై యువతకు అవగాహన కార్యక్రమంగంజాయి వద్దు చదువే ముద్దు
జనం న్యూస్ మే 27 బీర్పూర్ మండలంలోని తుంగూరు లోని ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న యువకుల కు గంజాయి అనార్థాలపై అవగాహన కార్యక్రమం బీర్పూర్ ట్రైనీ ఎస్సై రాజు నిర్వహించారు. గంజాయి ఇతర డ్రగ్స్ త్రాగడం వల్ల ఆరోగ్యం…
ఫార్మా పేరుతో అల్ప్రాజోలం దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు
జనంన్యూస్ 27 నిజామాబాద్. ప్రతినిధి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఫార్మా కంపెనీ కేంద్రంగా అక్రమంగా అల్ప్రాజోలంను ఉత్పత్తి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం కమిషనరేట్లోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ…