జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం కేశనకుర్రు పేర్రాజు చెరువు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో 18వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో…
ఘన నివాళులర్పించిన వైయస్సార్ అభిమానులు జనం న్యూస్- సెప్టెంబర్ 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత డా వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన…
జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి. కాలేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్ మరియు హరీష్ రావు పైన సిబిఐ ఎంక్వయిరీ అంటూ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కాంగ్రెస్ అనుసరిస్తున్నందున వారి ఇరువురి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేస్ పెట్టాలని నిన్న అసెంబ్లీలో ప్రకటించిన…
జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలంలోనిగుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన జంగం రాజ శేఖర్ (వయసు 28), 2019 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఒక యువతిని మోసపూరిత వాగ్దానాలతో పెళ్లి చేసుకుంటానని తప్పుదారి పట్టించి, అత్యాచారం చేసిన కేసులోఅతని పై…
జనం న్యూస్,సెప్టెంబర్02, అచ్యుతాపురం: అచ్యుతాపురం పంచాయతీలో గల కోనెంపాలెం,అచ్యుతాపురం గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ సిద్ధి వినాయక అనుపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు.వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ నాయకులు కూండ్రపు వెంకునాయుడు ఆర్థిక సహాయంతో కొనెంపాలెంలో వెంకట రామూర్తి పాట, అచ్యుతాపురంలో కోలాటం, చిడుతలు…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రం దాసరి గడ్డలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందలూరు కువైట్ జనసైనికులు సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి&దాసరి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందలూరు మండల నాగిరెడ్డిపల్లి పంచాయతీ ఆఫీస్ సర్కిల్ ఆర్ & బీ బంగ్లా వద్ద జనసేన నాయకులు కేదార్నాథ్ బాబు…
జనం న్యూస్ సెప్టెంబర్ 2 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ముందస్తు అప్రమత్తత మరియు పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులను దూరం చేయొచ్చని తుంగూర్ గ్రామీణ వైద్య సిబ్బంది పేర్కొన్నారు.తుంగూర్ గ్రామంలో గ్రామీణ వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య…
జనం న్యూస్ సెప్టెంబర్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి సౌత్2 లో వున్న పులికాలువ వయా చెర్లోపల్లి కాలువ ఆక్రమంగా గొట్టాలు వేసి మూసివేసి, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులు జీవితాలతో ఆటలాడుకొనే వారిపై తక్షణ…
జనం న్యూస్ సెప్టెంబర్ 2 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార స్వామి రీపోటర్ ) మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఎల్కతుర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ…