• May 24, 2025
  • 31 views
ఇళ్ల నిర్మాణం పూర్తిచేయ‌కుంటే స్థ‌లాలు స్వాధీనంఆ స్థ‌లాలు మ‌రొక‌రికి కేటాయింపు చేప‌డ‌తాం గృహ‌నిర్మాణ సంస్థ ప్ర‌త్యేక అధికారి వెంక‌ట‌ర‌మ‌ణ‌

జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గృహ‌నిర్మాణ ప‌థ‌కాల కింద గ‌తంలో ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లు మంజూరై ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తిచేయ‌ని ల‌బ్దిదారులంతా వెంట‌నే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల‌ని రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ జ‌న‌ర‌ల్…

  • May 24, 2025
  • 65 views
మహిళా శక్తికి నిదర్శనం అహల్య భాయ్ హోల్కర్..!

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. అహల్య భాయ్ హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్బంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ & హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ . అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్…

  • May 24, 2025
  • 33 views
మూలాలను శోధించే పనిలో ఎన్ఐఎ

జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం ఉగ్ర లింక్ బయటపడడంతో విజయనగరం ఉలికిపడింది. పేలుళ్లకి ఇక్కడే పన్నాగం పన్నారని తెలుసుకుని భయాందోళనకు గురయ్యింది. స్థానిక యువకుడే ఓ గ్రూపుని నడుపుతున్నాడని వెలుగుచూడడంతో విస్తుబోయింది. ఎప్పుడూ…

  • May 24, 2025
  • 30 views
సీఎం సహాయనిధి చెక్క్‌ను అందజేసిన మంత్రి కొండపల్లి

జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అనారోగ్యంతో బాధపడుతున్న బొండపల్లి మండలం GP అగ్రహారానికి చెందిన లోకవరపు భవానీకి సీఎం సహాయ నిధి నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆర్థిక సాయాన్ని అందించారు. భవానీకి మంజూరైన…

  • May 24, 2025
  • 28 views
రేషన్ షాపు లు వద్ద ప్రధాని మోడీ ఫోటో ఏర్పాటు చేయాలి-బిజెపి సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్

జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వచ్చే నెల ఒకటి నుండి ప్రతి రేషన్ షాప్ వద్ద బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పై కూర్మారావు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.పేదలకిచ్చే బియ్యం రేషన్…

  • May 24, 2025
  • 30 views
84 వ వార్డు శానిటరీ సిబ్బందికి జాకెట్లు నూనె సబ్బులు పంపిణీ

జనం న్యూస్ మే 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి 16 మంది సిబ్బందికి టౌన్ లో విలీన గ్రామాల్లో సిబ్బందికి సబ్బులు నూనె 84వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి…

  • May 24, 2025
  • 46 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎం.ఎల్.ఏ ఆకేపాటి అమర్నాధరెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతి నీలి పల్లి నందు షేక్ బాషా కుమార్తెకు నూతనంగా వివాహం జరిగింది ఈ రోజు వారి స్వగృహం నందు నూతన వధూవరులను ఆశీర్వదించారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు…

  • May 23, 2025
  • 40 views
మునగాల తహసిల్దార్ గా రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరణ

జనం న్యూస్ మే 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల నూతన తహశీల్దార్ గా శుక్రవారం బుసి.రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు…

  • May 23, 2025
  • 37 views
ఉపాధ్యాయులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించాలి

జనం న్యూస్ మే 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు యువతను మాదక ద్రవ్యాల బానిసత్వం నుండి రక్షించేందుకు, ఉపాధ్యాయులను చైతన్యపరచడం లక్ష్యంగా, శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల…

  • May 23, 2025
  • 41 views
భూసార పరీక్షలు చేయించుకోవాలి

జనం న్యూస్ మే 23 నడిగూడెం ప్రస్తుత వేసవిలో ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని నడిగూడెం కు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. శుక్రవారం రామాపురంలో భుసార పరీక్షలుపై నిర్వహుంచిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com