• January 13, 2025
  • 27 views
పసలపూడి నందు టీడీపీ లో భారీ చేరికలు

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన 52 మంది టీడీపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు  సమక్షంలో సోమవారం టీడీపీ లో చేరారు. పార్టీలో…

  • January 13, 2025
  • 34 views
తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి….

జనం న్యూస్-జనవరి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – తెలుగు వారికి పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను తెలుగు వారు ఘనంగా నిర్వహిస్తారు. నందికొండ మున్సిపాలిటీలోని స్థానిక హీల్ కాలనీలో తొలి…

  • January 13, 2025
  • 107 views
పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ

— రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల జనం న్యూస్ జనవరి 13 కొత్తగూడెం నియోజకవర్గ పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.అత్యంత…

  • January 13, 2025
  • 35 views
నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తో క్యాలెండర్ ఆవిష్కరణ

జనం న్యూస్, జనవరి 13 తూర్పుగోదావరి జిల్లా వేలివెన్ను హారిక ప్రభంజనం పక్షపత్రిక నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తో వేలివెన్ను నీటి సంఘం అధ్యక్షులు బూరుగుపల్లి శ్రీనివాసరావు చే ఆవిష్కరణ జిల్లా స్టాప్ రిపోర్టరలు అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం…

  • January 13, 2025
  • 51 views
భాగ్యాల నిచ్చే భోగి పండుగ

జనంన్యూస్ జనవరి 14 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లో సోమవారం రోజున సంక్రాంతి పండుగ లో భాగంగా భోగి పండుగ రోజున మండల నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపు కున్నారు అందరికీ…

  • January 13, 2025
  • 240 views
వేములపల్లి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి

వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు జనం న్యూస్ జనవరి 13 వేములపల్లి/ మండల ప్రతినిధి ముత్యాల సురేష్ సంక్రాంతి పండక్కి ఊరు వెళ్తున్నారా ఐతే తస్మాత్ జాగ్రత్త ఎస్ఐ డి వెంకటేశ్వర్లు వేములపల్లి ఊరికి వెళ్లే సమయంలో వీలైనంత మేరకు ఇంట్లో…

  • January 13, 2025
  • 37 views
శ్రీశ్రీశ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం

జనం న్యూస్ జనవరి 13 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని పద్మావతి నగర్ లో గల శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత నెల నుండి ఇప్పటివరకు ధనుర్మాస పూజలు నిర్వహించడం జరిగింది…

  • January 13, 2025
  • 37 views
యువకులకు నిరుపేదలకు అండగా ఉంటాం — పిఎసిఎస్ డైరెక్టర్ గంగాధరి స్వప్న రాజు

జనం న్యూస్ జనవరి 13 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఉండబడిన యువతకు నిరుపేద కుటుంబాలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని l పిఎసిఎస్ డైరెక్టర్ గంగాధరి సప్న రాజు మండలంలోని యువకులకు క్రీడా…

  • January 13, 2025
  • 32 views
రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించేవిధంగా చూడాలని కాగజ్నగర్ డిఎస్పి కి వినతిపత్రం అందజేత

జనం న్యూస్ జనవరి 13 కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో వాహనదారులు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించేవిధంగా చూడాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కాగజ్నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాగజ్నగర్ డిఎస్పి కి వినతిపత్రం…

  • January 13, 2025
  • 41 views
కీ”శే శివరావు షేట్కార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కరపత్రం ఆవిష్కరించిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

జనం న్యూస్ నారాయణఖేడ్. సంగారెడ్డి జిల్లా 13.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్ నారాయణాఖేడ్ మున్సిపల్ లోని అప్పారావు షేట్కార్ స్టేడియం (తహసీల్దార్ గ్రౌండ్ ) లో “శే శివరావు షేట్కార్ స్వాతంత్ర సమరయోద్దులు మాజీ ఎమ్మెల్యే జ్ఞాపకార్థం 16-01-25 నుండి టోర్నమెంట్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com