తిమ్మాపూర్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..
నిర్వహించిన హనుమాన్ మాల ధారణ స్వాములు.. జనం న్యూస్ 21 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ మాల ధారణ స్వాములంతా స్వామివారి చిత్రపటంతో…
వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పినిపే శ్రీకాంత్
జనం న్యూస్ మే 21 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పినిపే శ్రీకాంత్. నియోజకవర్గం లో జరిగిన పలు కార్యక్రమాలను ఆయన…
టీపీసీసీ. పరిశీలకుడు. ప్రమోద్ కుమార్ కి. నామినేషన్ పత్రాన్ని అందజేసిన.
లక్ష్మీదేవి పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన. కొప్పుల రమేష్. జనం న్యూస్ కొత్తగూడెం ఆర్ సి మే 21 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని. ప్రముఖ హోటల్. సూర్యా ప్యాలెస్ లో. కొత్తగూడెం…
జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ….
జుక్కల్ మే 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని డోంగ్లి మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఉత్సాహభరితంగా ముగిసింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు…
బిచ్కుంద లో రాజీవ్ గాంధీ వర్ధంతి….
బిచ్కుంద మే 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి…
అయినవిల్లి లో ఘనంగా తిరంగా యాత్రభారీగా పాల్గొన్న ఎన్డీయే కూటమి నేతలు
జనం న్యూస్ మే 21 ముమ్మిడివరం ప్రతినిధి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం సంఘీభావంగా నిర్వహించిన తిరంగా యాత్రను పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్ లో మంగళవారం సాయంత్రం బీజేపీ మండల అధ్యక్షులు కుడుపూడి…
మెట్రో కం అధినేత బాలాజీ దంపతులు చే ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట
జనం న్యూస్ మే 21 ముమ్మిడివరం ప్రతినిధి మెట్రోకామ్ ఫార్మసీ కంపెనీ అధినేత శ్రీ నందెపు వెంకటేశ్వరరావు , విజయలక్ష్మి దంపతులచే వైజాగ్ నగరంలో పరవాడ ఏరియాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి గుడి విగ్రహావిష్కరణలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్…
ములకలపల్లి కుమారి పార్టీకి చేసిన సేవలు మరువలేనివి
జనం న్యూస్ మే 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంలు అన్నారు.అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జిల్లా…
డ్రోన్ కెమెరాలతో క్షేత్ర స్థాయిలో చట్టవ్యతిరేక అండ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాం.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఏపీ స్టేట్ బ్యూరో/ రామిరెడ్డి, మే 21 (జనం న్యూస్): నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో ప్రముఖ సాఫ్ట్వేర్ రంగ…
పెద్దపులిని హతమార్చిన కేసులో నలుగురు అరెస్ట్
జనం న్యూస్ మే 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల పెద్దపులిని హతమార్చిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని ఎఫ్డీపీటీ శాంతారం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ తెలిపారు. పెంచికల్ పేట్ మండలం అగర్…