భక్తిశ్రద్ధలతో పూడిమడక శ్రీ గంటాలమ్మ అమ్మవారి పండుగ
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మే22,అచ్యుతాపురం జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో వెలసి యున్న గ్రామ దేవత పెద్ద అమ్మోరు శ్రీ గంటాలమ్మ అమ్మవారి పండుగను గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు అమ్మవారికి…
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
ఆలయ ప్రధాన అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి.. జనం న్యూస్ 22 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయం (శివాలయం) వల్భాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి…
క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జనం న్యూస్, 22మే,జూలూరుపాడు: జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని…
ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం
పంచముఖ హనుమాన్ 18 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన రాందాస్ నాయక్. జనం న్యూస్, 22మే జూలూరుపాడు: మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతి సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్…
ఘనంగా హనుమత్ జయంతి
హనుమాన్ చాలీసా తో మారుమోగిన ఆలయాలు. జనం న్యూస్,22మే, జూలూరుపాడు: హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా మండలంలోని శ్రీసీతా రామచంద్ర స్వామి దేవాలయం, హనుమాన్ దేవాలయం,శివాలయాల్లో హనుమాన్ జయంతి పండుగ ఆయా దేవాలయాల అర్చకులచే వేద మంత్రాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజ్యాధికార్యక్రమాలు,హోమాలు…
చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అవినీతి ప్రారంభం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మూడు సంవత్సరాలు అవినీతి జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రజలు అవకాశం ఇచ్చింది అవినీతి రహిత, పారదర్శక పాలన కోసమే చైర్మన్ అప్పట్లోనే చర్యలు తీసుకుంటే ప్రజాధనం…
కరెంటు మీటర్లను పట్టించుకోని అధికారులు సూరంపల్లి గ్రామంలో స్తంభాల కు ఉన్న మీటర్ల కలకలం
(జనం న్యూస్ చంటి మే 22) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామం చౌరస్తాలో నిత్యం వందలాది మంది తిరుగుతూ ఉంటారు పక్కన ఉన్న చాయ్ హోటల్ దానికి ఆనుకొని ఉన్న స్తంభానికి ఇలా కరెంటు స్తంభానికి మీటర్ దర్శనం ఇచ్చింది ప్రస్తుత…
దేవాలయాలు, మసీదు లు, చర్చిలు వద్ద నిఘా కెమెరాలు తప్పనిసరి-అర్బన్ CI రమేష్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పోలీసు స్టేషన్లో సచివాలయ మహిళ పోలీసు సిబ్బంది తో సమావేశమైన-CI రమేష్ పట్టణంలో ఇళ్లకు, దేవాలయాలకు, మసీదు లకు, చర్చిలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి CI…
త్రివేణి సంఘమంలో స్నానం ఆచరించిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. తెలంగాణ దక్షిణ కాశిగా పేరొందిన కాళేశ్వరం త్రివేణి సంఘమం సరస్వతి పుష్కరాలలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. కుటుంబ సమేతంగా పుణ్య స్నానం ఆచరించిన అనంతరం ముక్తీశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది.…
దౌల్తాబాద్ మండల లో దొమ్మాట గ్రామంలో జరిగిన హనుమాన్ ఆలయం లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం లో పాల్గొన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
(జనం న్యూస్ చంటి మే 22) ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాముడు ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఎస్ సీ సెల్ అధ్యక్షులు బండారి లాలు నాగిరెడ్డి మల్లారెడ్డి పడాల మల్లేశం గ్రామ అధ్యక్షుడు బోరోల…