ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మే 27 టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి…
కంగ్టిలో విత్తన ఎరువుల దుకాణాల తనిఖీ,
ఖేడ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కె. నూతన్ కుమార్ జనం న్యూస్,మే 27,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎరువుల,విత్తనాల దుకాణాలను ఏడిఎ కె నూతన కుమార్, మంగళవారం తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులు…
ఈ నెల 29 న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 27 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వేడుకలు కు సిద్దమవుతున్న ప్రత్తిపాటి గార్డెన్స్ జన్మదినం సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా అర్బన్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి…
అనాధ పిల్లలకు ఇందిరమ్మ ఇల్లు
జనం న్యూస్ మే 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ టీ మండలం లో అనాధ పిల్లల కోసం గత నెల 6తేదీన జిల్లా కలెక్టర్ కి సిర్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజవాన్ ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో దరఖాస్తు తో…
ఐకేపీ కొనుగోలు కేంద్రంలో సన్నవడ్లను పరిశీలించిన
ఏఎంసీ చైర్మన్ రాములు గౌడ్ జనం న్యూస్ 28మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలొని సన్నరకాల వడ్లను ఏ ఎమ్ సి చైర్మన్, ఏపీఎం మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి వడ్ల తేమ…
పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి విరాళాన్ని అందించిన మాజీ జెడ్పీ టిసి రమాదేవి నారాయణ రెడ్డి
. జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని సాధనపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి మాజీ జడ్పీటీసీ వంగాల. రమాదేవి నారాయణరెడ్డి దంపతులు పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి 50,000/-…
విషాదం జరిగిన గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు
జనం న్యూస్, మే 27, ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం కమినిలంక గోదావరి లో 8 మంది యువకులు సోమవారం స్నానానికి దిగి గల్లంతైన ప్రాంతాన్ని మంగళవారం బీజేపీ ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను…
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న శాయంపేట పోలీసులు
జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి మందారిపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్కడే ఉన్న బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపించగా…
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులు అందజేసిన డిపో మేనేజర్
27/05/2025(మంగళవారం )రోజున తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో యందు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల ప్రగతి చక్రంఅవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నర్సంపేట డిపో లో పనిచేస్తున్న ఉద్యోగులు కండక్టర్లు సంతోష్,స్రవంతి, రమేష్,…
పహల్గామ్ హత్యలపై సమగ్ర విచారణ జరపాలి..!
జనంన్యూస్. 27. సిరికొండ. ప్రతినిధి. ఆపరేషన్ సింధూర్ వివరాలు భారత ప్రజలకు తెలియజేయాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు. పహల్గాం లో పర్యాటకుల హత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న…