• March 19, 2025
  • 44 views
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, మార్చ్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన జుట్టు లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న…

  • March 19, 2025
  • 37 views
ఉత్సాహంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలంలోని…

  • March 19, 2025
  • 38 views
ఎస్సీ,బీసీ వర్గీకరణ చారిత్రత్మకం

జనం న్యూస్ 20మార్చి పెగడపల్లి ప్రతినిధి మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ల్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం…

  • March 19, 2025
  • 57 views
తెలంగాణ తల్లి మల్లు స్వరాజ్యం

జనం న్యూస్ మార్చి 19(నడిగూడెం) మండల కేంద్రం లో సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ నాటి…

  • March 19, 2025
  • 35 views
ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోవాలి…

జనం న్యూస్ మార్చి 19 కాట్రేనికొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను చేయించుకోవాలని తహసిల్దార్ పీ. సునీల్ కుమార్ పేర్కొన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం వీఆర్వోలు మరియు…

  • March 19, 2025
  • 55 views
కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం : దున్నా శ్రీనివాస్.

జనం న్యూస్ మార్చి 19 నడిగూడెం కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న శ్రీనివాస్ అన్నారు.రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ల వర్గీకరణను ఆమోదించటం పట్ల బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో డాక్టర్…

  • March 19, 2025
  • 38 views
ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు చొరవ చూపాలిమున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక చొరవచూపాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానితెలిపారు.పురపాలక సంఘం లోని తన కార్యాలయంలో బుధవారం నాడు మున్సిపల్ చైర్మన్ షేక్…

  • March 19, 2025
  • 31 views
కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం : దున్నా శ్రీనివాస్.

జనం న్యూస్ మార్చి 19 నడిగూడెం కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న శ్రీనివాస్ అన్నారు.రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ల వర్గీకరణను ఆమోదించటం పట్ల బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో డాక్టర్…

  • March 19, 2025
  • 47 views
మండల మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణనిస్తున్న ఎస్ఐ

జనం న్యూస్ మార్చి 19 నడిగూడెంనడిగూడెం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయం నందు ఏపీఎం రామలక్ష్మి అధ్యక్షతన మండల మహిళా సమాఖ్య అధ్యక్షులకు, వివో, వివోఏ లతో బుధవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ఎస్ఐ అజయ్ కుమార్…

  • March 19, 2025
  • 34 views
ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

జనం న్యూస్ -మార్చి 20- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో బుధవారం నాడు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో యూకేజీ విద్యార్థులు పాల్గొన్నారు చిన్నారులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com