గంగాపూర్ జాతర మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ దండే విఠల్,
జనం న్యూస్ పిబ్రవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని అతి ప్రాచీన పురాతన శ్రీశ్రీశ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా నేడు జరిగే జాతర మహోత్సవానికి…
మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు జోరు
జనం న్యూస్ ఫిబ్రవరి 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఆర్థిక వృత్తి సాధించవచ్చని లీవ్ ఫామ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ప్రాజెక్టు…
రూరల్ ఎమ్మెల్యే పుట్టినరోజు సంబరాలు..,!
జనంన్యూస్. 12. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ.ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద మన ప్రియతమ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి.జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనారిటీ మండల్ అధ్యక్షులు…
రాజకీయం అనేది సేవా? లేక ఉద్యోగమా?
జనంన్యూస్. 12 నిజామాబాదు. ప్రతినిధి.సేవ అయితే –మీకు జీతం ఎందుకు? పెన్షన్ ఎందుకు?ఉద్యోగం అయితే — మీకు పరీక్షలేవి? విద్యార్హతలేవి?జిల్లా. రాష్ట్ర.రాజకీయాల్లో మలుపు రాయి.గతంలో లో రాజకీయ మంటే స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడం అని నిర్వచనం ఉండేది.…
బెల్లం రమాదేవి మృతి… నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే కేపి
.జనం న్యూస్ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఫిబ్రవరి 11, ():గిద్దలూరు : గిద్దలూరు మున్సిపాలిటీ 11వ వార్డు వైసిపి నాయకురాలు, నియోజకవర్గ అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు బెల్లం రమాదేవి ఇటీవల ఆక్సిడెంట్ కి గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె…
మూలపేటలో గంగాలమ్మను దర్శించుకున్న బూడి ముత్యాల నాయుడు, మనసాల భరత్
జనం న్యూస్ ఫిబ్రవరి 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి మండలం మూలపేటలో శ్రీ శ్రీ శ్రీ గంగాలమ్మా జాతర మహోత్సవం సందర్బంగా అనకాపల్లి జిల్లా వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల…
ఉత్సాహంగా ఎం జి హెచ్ స్కూలు 93-94 ఎస్ ఎస్ సి విద్యార్థుల ఆత్మీయ కలయిక
జనం న్యూస్ ఫిబ్రవరి 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణఅనకాపల్లి పట్టణం గవరపాలెం మున్సిపల్ చిన్న హైస్కూల్ లో 1993-94 ఎస్ ఎస్ సి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం ఉత్సాహంగా జరిగింది.గవర్ల అనకాపల్లి నుండి తోటాడ మీదుగా కాకరాపల్లి…
బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
జనం న్యూస్ 11 ఫీబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగానే తగ్గించి ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి తక్షణమే రీ సర్వే చేయాలి 22…
గద్వాల అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి భవన్ లో నిర్వహించిన సభ విజయవంతం
జనం న్యూస్ 11 ఫీబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వివిధ మండలాలు ఏర్పాటు కావాలని కోరుతూ. తమకు జరిగిన అన్యాయం గల ఆసక్తికర ఆలోచనకర ఆవేదన గల.…
కుండలేశ్వరంలో అఖండ అన్న సమారాధన
జనం న్యూస్ ఫిబ్రవరి 11 కాట్రేనికోన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం అఖండఅన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీటీసీ అక్కల శ్రీధర్ తెలిపారు. శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల…